సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు ఏండ్ల తరబడి ఇక్కడే తిష్టవేసి చక్రం తిప్పుతున్నారు. రాజకీయ పలుకుబడి, జిల్లా అధికారుల ప్రోత్సాహంతో పటాన్చెరు, అమీన్పూర్, రామ
ప్రభుత్వ అనుమతితోనే మట్టిని తరలిస్తున్నారా..? అని ప్రశ్నించిన తహసీల్ ఆఫీసు సిబ్బందిపై ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యం చేయడంతోపాటు తహసీల్ ఆఫీసుకు తాళం వేసిన ఘటన జనగామ జిల్లా చిల్పూరులో జరిగింది.
అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫొటోలు పెట్టలేదని నలుగురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇటీవల కల్యాణలక్ష్మి, ష
ప్రతిష్టాత్మక ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం మంగళవారం కమిటీ అధ్యక్షుడు అందెశ్రీ అధ్యక్షతన జరిగిన సచివాలయంలో
“జగిత్యాల నియోజకవర్గంలోని ఒక మండల తహసీల్ కార్యాలయం అది. ప్రజా సంబంధాలు నిర్వహించే వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి తన స్నేహితుడి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లాడు. తాము స్లాట్ బుక్ చేసుకున్�
ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తహసీల్దార్లను, నాయబ్ తహసీల్దార్లను తిరిగి పూర్వపు స్థానాలకు బదిలీ చేయాలని రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్కు ట్రెసా అధ్యక్షుడు రవీందర్రెడ్
రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 43 మంది ఆర్డీవోలు/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు, 133 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పించింది.
ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను పూర్తిగా తహసీల్దార్లే చేపట్టనున్నారు. ఇప్పటివరకు తహసీల్దార్తోపాటు, డిఫ్యూటీ తహసీల్దార్ ఇద్దరికీ ధరణి లాగిన్ సౌకర్యం ఉండగా.. ఇకపై ఒక్క తహసీల్దార్కే ల
మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ను జిల్లాలోని తహసీల్దార్లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్స ర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు అం కితభావంతో విధులు నిర్వర్తించా
రాష్ట్రంలో నీట్, ఎంసెట్తోపాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నందున మైనార్టీలకు సర్టిఫికెట్లను తహసీల్దార్లు వేగంగా మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
: 18 ఏండ్లు నిం డిన యువతీయువకులు ఓటరుగా పేర్లను నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. మెదక్ పట్ట ణంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఓటరు నమోదుతోపాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేయ�
రాష్ట్రంలోని 169 మంది నాయబ్ తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి తహసీల్దార్లుగా పదోన్నతలు కల్పించింది. రెవెన్యూ శాఖలోని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) మంగళవారం సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ మ
ఎన్నికల బదిలీల్లో భాగంగా జిల్లాలో భారీగా తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తాసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో పనిచేస్తున్న 14 మంది తహసీల్దార్లను ఇతర జ�