మునుపెన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన వారం పది రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం ఒకే రోజు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా జలమే కనిపించింద�
వీఆర్ఏలకు పేసేల్ ఇచ్చి వారి సర్వీస్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత గ్రామానికో వీఆర్ఏను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సీఎస్ శాంతికుమారిని ట్రెసా నేతలు కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా 19 మంది తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. సత్తుపల్లిలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష�