‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. దేశంలోని 40 శాతం మంది టీనేజర్లు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారట. ఇక ఉద్యోగులు, గృహిణులు, పెద్దవాళ్లలో స్ట్రెస్ బాధితులు అంతకు ఎక్కువే ఉ
నేటితరం ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నది. ‘స్క్రీన్'పై చూసిందే నిజమనే భ్రమలో మునిగిపోతున్నది. అదే సమయంలో ‘పోలికల సంస్కృతి’ కూడా పెరిగిపోతున్నది. ఈ పరిణామం.. టీనేజర్ల భవిష్యత్తుకు పొగబెడుతు�
Sports Hostel: కేరళలో ఇద్దరు మైనర్ క్రీడాకారిణిలు ఆత్మహత్య చేసుకున్నారు. కొల్లాంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ రూమ్లో వాళ్లు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోల�
భారత టీనేజర్లలో దాదాపు సగం మంది విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారు! మెట్రోపోలిస్ హెల్త్ కేర్ నిర్వహించిన జాతీయ విశ్లేషణలో సగం మంది టీనేజర్లలో విటమిన్ డి లోపం ఉన్నట్టు కనుగొన్నారు. 2019 నుంచి జనవరి 2025 వర�
Praneeth Kumar Usiripalli: చికాగో నుంచి జర్మనీ వెళ్తున్న విమానంలో ఇద్దరు మైనర్లపై ఫోర్క్తో దాడి చేసిన కేసులో భారతీయ వ్యక్తి ఉసిరిపల్లి ప్రణీత్ కుమార్ను కస్టడీలోకి తీసుకున్నారు. అమెరికా కోర్టు పరిధిలో అ�
విమానం గాలిలో ఉండగా ఒక భారతీయ యువకుడు తీవ్ర గందరగోళం సృష్టించాడు. ఇద్దరు టీనేజర్లపై ఫోర్క్తో దాడి చేయడమే కాక, విమాన సిబ్బందిలో ఒకరిని చెంపదెబ్బ కొట్టాడు.
Sikh Men: బ్రిటన్లో విద్వేష దాడి జరిగింది. ఇద్దరు సిక్కులను చిదకబాదారు. ముగ్గురు స్థానిక టీనేజర్లు అటాక్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 15వ తేదీన జరిగింది.
కాలేజీ రోజుల్లో.. టీనేజీ మోజు చాలా సహజం. అయితే, ఒకప్పుడు ఈ దశలో మహా అయితే.. బోటనీ పాఠం ఎగ్గొట్టి మ్యాటనీ ఆటకు వెళ్లేవాళ్లు! కానీ, ఇప్పుడు కౌమారం మరింత మారాం చేస్తున్నది. ఓటీటీ కంటెంట్కు పేటెంట్ రైట్ వాళ్లద
మా బాబు వయసు 13 సంవత్సరాలు. ఆటల్లో, చదువులో చురుగ్గానే ఉంటాడు. కానీ, ఏడాదిగా ఎప్పుడూ ఫోన్తోనే ఉంటున్నాడు. స్కూల్కు వెళ్లినప్పుడు తప్ప.. మిగతా సమయమంతా ఫోన్ వదలడం లేదు. ఈమధ్య బాగా చిరాకు పడుతున్నాడు.
యువత ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలుగా మారి చేతిలో ఉన్న డబ్బంతా ఆ ఆటలకే ఖర్చుచేయడంతోపాటు.. ఇతరుల వద్ద డబ్బులు తీసుకుని అప్పుల పాలవుతున్నారు. వాటిని తీర్చే మార్గం లేక కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుండగా.. �
మైనర్ బాలికలతో డేటింగ్ చేసే మైనర్ బాలురను అరెస్ట్ చేయడం న్యాయమేనా? మైనర్ బాలికల తల్లిదండ్రులు ఆ బాలురపై ఫిర్యాదు చేయాలా? ఇటువంటి కేసుల్లో అరెస్టులను నివారించగలమా? అని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆ రాష్ట్�
శరీరాన్ని నిర్వీర్యం చేసే మధుమేహ (డయాబెటిస్) వ్యాధి ఇప్పుడు యువతను సైతం పీడిస్తున్నది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 10.1 కోట్ల మంది టైప్-2 డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారని, వారిలో ఎంతో మంది యువత ఉన్నారని �
Parenting Tips | తొమ్మిది నెలలూ మోయడం, జన్మనివ్వడం, పాలుపట్టడం, ముద్దలు పెట్టడం, నడక నేర్పడం, మాటలు పలికించడం,బడికి పంపడం వరకూ ఒక ఎత్తు. ఒక్కసారి పిల్లలు కౌమారంలోకి రాగానే.. అంతకు పదిరెట్ల్ల సవాలు ఎదురవుతుంది కన్నతల్
Cancer Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్ష మంది మరణాలకు కారమణమవుతున్నది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య పద్ధతులు రాగా.. �