ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ అన్నారు.
Hamas-Israel conflict | హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతున్నది. రెండునెలలుపైగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. అయితే, గాజాలో పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల�
కరోనా కంటే ప్రాణాంతకమైన మహమ్మారి భవిష్యత్తులో రావచ్చని, ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. జెనీవాలో జరిగిన వార్షిక ఆరోగ్య సదస్సులో మాట్లాడుత
WHO Chief: మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. రాబోయే మహమ్మారి కోవిడ్-19 కన్నా ప్రమాదకరంగా ఉంటుందని ఆయన హెచ్�
Covid Origins:కోవిడ్ ఆనవాళ్ల గురించి వివరాలు ఉంటే తమతో పంచుకోవాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ తెలిపారు. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీకైనట్లు తాజాగా ఎఫ్బీఐ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఏడేళ్ల సిరియన్ బాలిక శిథిలాల కింద చిక్కుకుని కూడా.. తన తమ్ముడికి రక్షణ కవచంలా కాపాడే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ చిన్నారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసించారు.
WHO Chief Tedros చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్వో కోరింది. చైనాలో తీవ్రమై�
monkeypox | ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పంచవ్యాప్తంగా కేసులు 70వేల మార్క్ను దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొ�
న్యూఢిల్లీ : ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కొవిడ్తో మరణిస్
Monkeypox | మంకీపాక్స్ ముప్పు పెరుగుతున్నది. మహమ్మారి కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామో ఘెబ్రేయేషన్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకా�
జెనివా : రోజులు గడిచిన కొద్దీ మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలకు వైరస్ పాకిందని, వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ �
జెనీవా: కరోనా మహమ్మారి ఇప్పట్లో ముగిసిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు స్వల్ప