జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. కోవిడ్ కేసులు సునామీలా విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. పెను విషాదాన్ని మిగిల్చిన డెల్టా వేరియంట్తో పాటు ప్రస్తుతం శరవేగంగా వ్
జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. 77 దేశాల్లో ఆ వేరియంట్కు చెందిన కేసులు నమోదు అయినట్లు చెప్పింది. మీడ�
న్యూయార్క్ : పేద దేశాలు కరోనా వ్యాక్సిన్ తొలిడోసు కోసం నిరీక్షిస్తున్న దశలో బూస్టర్ డోస్ను ముందుకు తేవడాన్ని కుంభకోణంగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనం గెబ్రియసస్ అభివర్ణించారు. అల్పాదాయ ద�
జెనీవా: హెల్త్కేర్ వర్కర్లపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిందని, ఆ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్షా 80 వేల మంది హెల్త్వర్కర్లు ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిప�
Tedros Adhanom | భారత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ | ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్లో కరోనా టీకాలను
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) వార్నింగ్ ఇచ్చింది. మరో రెండు వారాల్లోగా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల కోవిడ్ పాజిటివ్ ( Covid Positive ) కేసులు నమోదు అవుతాయని డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్రోస
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్-19 మహమ్మారి కారణంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) బుధవారం తెలిపింది. సంపన్న దేశాలు ఒకవైపు ఆంక్షలను సడలిస్తుండగ�
ప్రమాదకరమైన దశలో ప్రపంచం : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ | కరోనా మహమ్మారితో ప్రపంచం ‘ప్రమాదకరమైన దశ’లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసన్ హెచ్చరించారు. కొవిడ్ వైరస
జెనీవా: పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ ప్రపంచ దేశాలను కోరారు. వ్యాక్సినేట్ అయిన సంపన్న దేశాలు మళ్లీ తెరుచుకుంటున్నాయని, కోవిడ్
జెనీవా: ప్రతి దేశంలో జనాభాలో 10 శాతం మందికి కొవిడ్-19 టీకాలు వేసేలా ప్రపంచవ్యాప్త కృషి జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సోమవారం పిలుపునిచ్చారు. యూఎన్ హెల్త్ ఏజెన్సీ ప్రధాన వార్షిక అసెంబ
జెనీవా: భారత్లో ఉన్న కోవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని, చాలా మంది హాస్పిటల్ పాల�
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనావైరస్కు టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా గురువారం ప్రకటించారు