హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్ వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మార్వెల్స్ సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు వరల్డ్ �
బీజింగ్ : వై సిరీస్లో వివో తాజాగా ఆకర్షణీయ ఫీచర్లతో వై76 5జీని చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ స్మార్ట్ఫోన్ గెలాక్సీ బ్లూ, స్టార్ డైమండ్ వైట్, స్టారీ నైట్ బ్లాక్ కలర్స్
న్యూఢిల్లీ : మోటోరోలా ఈ సిరీస్లో తాజా స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఈ30 గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ అయింది. గత నెలలో భారత్, యూరప్లో లాంఛ్ అయిన మోటొరోలో ఈ40ని పోలిన విధంగా మోటో ఈ30ని డిజైన్ చేసినట్టు భావిస్తున
బెంగళూరు : ప్రస్తుతం ఆన్లైన్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో ముఖ్యంగా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్)సాఫ్ట్వేర్ కు ఎక్కువగా ఆదరణ పొందింది. ఆన్లైన్ సెక్యూరిటీ , స్ట్రీమ
హైదరాబాద్ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమి తమ వినియోగదారులకు అభిరుచులకు తగిన విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను అందిస్తుంది. ఈ సంస్థ కొత్త సాఫ్ట్వేర్ అప్ డేట్ లను అందిస్తూ వినియోగదారులను ఆకట్ట�
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోడు భూముల వివరాలను నమోదు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో �
What happens to your Google data after you die | Google Inactive account manager | ఈ రోజుల్లో గూగుల్ అకౌంట్ లేని వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ గూగుల్ అకౌంట్ ఉంటుంది. ఫోన్ డేటా గూగుల్కు బ్యాకప్ ఉంటుంది. ఫోన్�
హైదరాబాద్ : తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ టీమ్ మైక్రోబ్లాగింగ్ ప్లేట్ ఫామ్ “కూ” యాప్ లో చేరినట్లు వెల్లడించింది. కూ లో కూత పేట్టేందుకు సిద్ధమైంది. koo యాప్ లో ప్రొఫైల్ క్రీయేట్ చేసినట్టు తెలుగు టైటాన్�
మంత్రి కేటీఆర్ | ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్లు, పెట్టుబడులకు తెలంగాణ మొదటి చాయిస్గా మారిందని చెప్పారు.
ముంబై: భవిష్యత్తులో నిర్ణయాత్మక విధానాల్లో సాంకేతికత అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. సోమవారం ఓ వెబినార్లో పాల్గొన్న కుంబ్లే మాట్లాడుతూ.. ‘ఇప్పటికే క�
హైదరాబాద్ : నటి కృతి సనన్ భారతీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూ (Koo) లో చేరారు. ఆమె చేరిన వారంలోనే 20వేల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. @kritisanon అనే హ్యాండిల్ తో తన అభిమానులకు చేరువయ్యారు. రెండు వారాల క్రితం తన స�
దుండిగల్ :దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిలక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీఫీషీయల్ ఇంటలీజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ల్యాబ్ను వర్చు
జియోమీ తాజాగా స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఎంఐ టీవీ 5 ఎక్స్ను లాంచ్ చేసింది. అలాగే.. ఎంఐ బాండ్ 6 ను కూడా రిలీజ్ చేసింది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఎంఐ టీవీ 4ఎక్స్కు అప్గ్రేడే