ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషన్లో ఏం చేయాలన్నా టెక్నాలజీతోనే. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మనుషుల్లా ప్రవర్తించే రోబోలు వచ్చేశాయి. మనుషుల కంటే కూడా ఎంతో తెలివైన �
ప్రస్తుతం యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ పరిచయమే. అప్పుడప్పుడు టైమ్ పాస్ కోసమో.. లేక ఏదైనా సమాచారం కోసమో.. యూట్యూబ్
ఒప్పో స్మార్ట్ ఫోన్లు తెలుసు కదా. చైనాకు చెందిన ఈ మొబైల్ ఫోన్ బ్రాండ్.. ఇండియాలోనూ తన మార్కెట్ను బాగానే విస్తరించింది. ప్రముఖ టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన సామ్ సంగ్, జియోమీలకు గట్టి పోటీ ఇస్తూ..
మన దేశంలో సామ్సంగ్ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏ సిరీస్, ఎమ్ సిరీస్లలో ఎక్కువ సేల్స్ చేసి రికార్డు క్రియేట్ చేసిన సామ్సంగ్.. తాజాగా గెలాక్సీ ఎఫ్62 ఫోన్పై భారీ డిస్కౌ�
అమరావతి ,ఆగస్టు: ప్రజలతో నేరుగా వారి మాతృభాషలో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ “కూ”యాప్ �
ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరు�
ముంబై, ఆగస్టు : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల్ ను ప్రవేశపెట్టింది. ‘740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్’ మోడల్ను విడుదల చేసింది. ఈ క�
Amazon Great Freedom Festival : ఆగస్టు 15న స్వాంత్రత్య దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ కస్టమర్ల కోసం గ్రేట్ సేల్ ను తీసుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో వస్తున్న ఈ సేల్ ఆగస్ట�
ముంబై ,జూలై :ఎంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ అయినా కింద పడితే పగిలిపోద్దేమోననే భయం ఇక నుంచి ఉండదు. నోకియా బండకేసి బాదినా చెక్కుచెదరని సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. స్క్రీన్ గార్డులు, పౌచ్లు వంటివి వ�
ముంబై , జూలై : ప్రముఖ టూవీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. �
బెంగళూరు,జూలై : ఒప్పో సంస్థ మరో కొత్త 5జీ ఫోన్ ను విపణిలోకి తీసుకువచ్చింది. డైమెన్షన్ 700 ఉన్న ఫోన్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారు. ఫోన్ చూడటానికి ఇంతకు ముందు ఫోన్ లానే ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య తేడాను �