పబ్జీ గేమ్ గురించి తెలిసిన వాళ్లకు బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పబ్జీ బ్యాన్ తర్వాత దేశీయ యాప్ బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియాను ఇటీవలే వి�
వాట్సప్ తాజాగా సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ వెబ్ 2.2130.7 కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. అయితే.. ఈ కొత్త వర్షన్ వెబ్/ డెస్క్టాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ ఫీచ
వివో తాజాగా మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. మన దేశంలో వివో ఫోన్లకు బాగానే డిమాండ్ ఉంది. అందుకే.. ఆ డిమాండ్కు అనుగుణంగా వివో… సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. తాజాగా వివ
కంప్యూటర్లు వచ్చిన కొత్తలో వాటికి వైరస్ రావడం చూశాం. ఆ తర్వాత మొబైల్ ఫోన్లపై కూడా వైరస్ దాడులు చూశాం.. కానీ రోజురోజుకీ టెక్నాలజీ మారిపోతుంది. కేవలం కంప్యూటర్లు, మొబైల్స్ మాత్రమే కాదు ఇప్పుడు �
ప్రస్తుతం ఐఫోన్ 12 సిరీస్ మార్కెట్లో ఉంది. అయితే.. సరికొత్త ఫీచర్లతో త్వరలోనే యాపిల్ కంపెనీ.. ఐఫోన్ 13 సిరీస్ను మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే సెప్టెంబర్ నెలలోనే ఐఫోన్ 13ను రిలీజ్ చేయనున్నట�
ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషన్లో ఏం చేయాలన్నా టెక్నాలజీతోనే. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మనుషుల్లా ప్రవర్తించే రోబోలు వచ్చేశాయి. మనుషుల కంటే కూడా ఎంతో తెలివైన �
ప్రస్తుతం యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ పరిచయమే. అప్పుడప్పుడు టైమ్ పాస్ కోసమో.. లేక ఏదైనా సమాచారం కోసమో.. యూట్యూబ్
ఒప్పో స్మార్ట్ ఫోన్లు తెలుసు కదా. చైనాకు చెందిన ఈ మొబైల్ ఫోన్ బ్రాండ్.. ఇండియాలోనూ తన మార్కెట్ను బాగానే విస్తరించింది. ప్రముఖ టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన సామ్ సంగ్, జియోమీలకు గట్టి పోటీ ఇస్తూ..
మన దేశంలో సామ్సంగ్ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏ సిరీస్, ఎమ్ సిరీస్లలో ఎక్కువ సేల్స్ చేసి రికార్డు క్రియేట్ చేసిన సామ్సంగ్.. తాజాగా గెలాక్సీ ఎఫ్62 ఫోన్పై భారీ డిస్కౌ�
అమరావతి ,ఆగస్టు: ప్రజలతో నేరుగా వారి మాతృభాషలో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ “కూ”యాప్ �