ముంబై: భవిష్యత్తులో నిర్ణయాత్మక విధానాల్లో సాంకేతికత అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. సోమవారం ఓ వెబినార్లో పాల్గొన్న కుంబ్లే మాట్లాడుతూ.. ‘ఇప్పటికే క�
హైదరాబాద్ : నటి కృతి సనన్ భారతీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూ (Koo) లో చేరారు. ఆమె చేరిన వారంలోనే 20వేల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. @kritisanon అనే హ్యాండిల్ తో తన అభిమానులకు చేరువయ్యారు. రెండు వారాల క్రితం తన స�
దుండిగల్ :దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిలక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీఫీషీయల్ ఇంటలీజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ల్యాబ్ను వర్చు
జియోమీ తాజాగా స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఎంఐ టీవీ 5 ఎక్స్ను లాంచ్ చేసింది. అలాగే.. ఎంఐ బాండ్ 6 ను కూడా రిలీజ్ చేసింది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఎంఐ టీవీ 4ఎక్స్కు అప్గ్రేడే
గూగుల్.. ఇప్పుడు ప్రపంచమంతా ఏదైనా సమాచారం కోసం దీనిమీదే ఆధారపడుతోంది. గూగుల్ సెర్చ్ ఇంజన్ను ఉపయోగించి.. ఏ సమాచారం కావాలన్నా.. క్షణాల్లో తెలుసుకుంటున్నాం. ఇదివరకు ఏదైనా సమాచారం కావాలంటే.. దాని
చాలామందికి సరికొత్త ఫీచర్లతో, మంచి లుక్తో ఉన్న స్మార్ట్ఫోన్ను వాడాలని ఉంటుంది. కానీ.. వేలకు వేలు పెట్టి స్మార్ట్ఫోన్ను కొనలేరు. అటువంటి వాళ్ల కోసం బడ్జెట్ ధరలో చాలా బ్రాండ్స్.. బెస్ట్ ఫీచ�
అదేంటి.. ఫేస్బుక్లో ఎప్పటి నుంచో వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంది కదా అంటారా? అవును.. ఉంది కానీ.. దాని కోసం సపరేట్గా ఫేస్బుక్ మెసెంజర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే.. అప్పుడు ద�
మంత్రి తలసాని | పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
భారత మొబైల్ మార్కెట్లోకి వివో ఎక్స్60 గత ఏప్రిల్ నెలలో విడుదలైంది. రెండు వేరియంట్లలో లభించనున్న వివో ఎక్స్60 ఫోన్ ధరను ఇండియాలో తగ్గించారు. వివో ఎక్స్ 60 ప్రారంభ ధర 34,990 రూపాయలుగా ఉంది. 37,990 రూపాయ�
ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొందరికి గేమ్స్ ఆడటమంటే పిచ్చి. పొద్దున లేస్తే గేమ్స్ ఆడుతూ ఉంటారు. బెస్ట్ గేమ్స్ ఏంటో తెలుసుకొని వాటిన ఆడుతూ టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే.. అన్ని గేమ్స్ కన్నా.. పబ్
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల కాలం నడుస్తోంది. అందుకే.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ.. సరికొత్త మోడల్స్ను మార్కెట్లో విడుదల చేసేందుకు పోటీ పడుతున్నాయి. అందుకే.. మోటరోలా బ్రాండ్ కూడా సామ్�
రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత జనరేషన్ పరిస్థితి ఎలా ఉందంటే.. టెక్నాలజీ లేకపోతే ఇక మనిషికి మనుగడే లేదు.. అన్న�