హైదరాబాద్, జూలై:దేశంలో పౌరులందరికీ 12అంకెల ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆధార్ నంబర్ ఉంటుంది. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, నక�
ఢిల్లీ ,జూలై : గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన సాగిస్తున్న ఇండియా వీడియో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సిమ్సిమ్ ను చేజిక్కించుకోనున్నది సోషల్ మీడియా దిగ్గజం యుబ్యూబ్. కొత్త కస్టమర్లకు మరింత చేరువ క
ముంబై,జూలై : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి ‘మహీంద్రా ఎక్స్యూవీ700’ త్వరలోనే మార్కెట్లోకి రానున్నది. ఇందులో సరికొత్త ఫీచర్ ను అందించనున్నారు. “డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్” అలెర్ట్ ఫీచర్ గురించి కంప�
ఢిల్లీ, జూలై : దేశంలో మరికొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు టాటా పవర్ సంస్థ ముందుకొచ్చింది. అందులోభాగంగా టాటా పవర్ ,హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్�
ఢిల్లీ, జూలై :భారతదేశంలో స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత పాత కార్ల కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా , వింటేజ్ కార్ల కోసం ప్రత్యేక పాలసీని రూపొందించింది. అందుకు అంబంధించిన తుది ముసాయిదాకు న
హైదరాబాద్, జూలై:నాలుగేండ్లలో 1800 యాప్ లను గూగుల్ తొలగించింది. ఇటీవల కాలంలో జోకర్ యాప్ ల ద్వారా మాల్వేర్ ఫోన్లలో చొరబడి, డ్యామేజ్ చేస్తున్నది. వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని రకాల సమాచార�
ముంబై ,జూలై : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్డబ్ల్యూ, భారత మార్కెట్లో సరికొత్త ఎక్స్1 20 ఐ టెక్ ఎడిషన్ను విడుదల చేసింది. కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుక�
బెంగళూరు,జూలై : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ పోకో సరికొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ” పోకో ఎఫ్3 జీటీ “పేరుతో మార్కెట్లో విడుదల కానున్నది. దీనిని ఆగస్టు 10 తేదీలోప
ఢిల్లీ,జూలై :5జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించనున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఇండియా 5జీ వెబినార్ విశేషాలను వెల్లడించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఇటీవలే వెబినార్ జరిగింది. పలు
ముంబై,జూలై:లగ్జరీ వెహికల్ బ్రాండ్ బీఎమ్డబ్ల్యూ మోటోరాడ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇటీవల మార్కెట్లోకి ఆవిష్కరించిన విషయం తెలిసిందే…”బీఎమ్డబ్ల్యూ సీఈ04 “పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను అంద�
పుణె,జూలై :ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ఇటీవల ఫోర్టమ్ చార్జ్,డ్రైవ్ ఇండియాతో భాగస్వామ్యంలో భాగంగా ఎంజీ మోటార్ ఇండియా పూణేలో 50 కిలోవాట్ల పబ్లిక్ ఈవి చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. ఈ చార్జింగ్ స్టేషన్ �
హైదరాబాద్,జూలై :కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అయితే బడ్జెట్ ప్రైజ్ లో సూపర్ ఫీచర్లు కలిగినవైతే మరీ బెటర్ కదా..! కొన్ని కార్ల కంపెనీలు తమ డీజిల్ మోడళ్లను బడ్జెట్ ప్రైజ్ కే విక్రయిస్తున్నాయి. ఇవన్నీ బి�
ముంబై,జూలై:కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఇటీవల వన్ప్లస్ నుంచి వచ్చిన మోడల్స్ హిట్ కావడంతో “వన్ ప్లస్ నార్డ్ -2 ” పేరుతో అప్డేటెడ్ వర్షన
ఏ విషయమైనా సరే తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. మరి ఈ ఏడాది ఏడాది కాలంలో నెటిజన్లు గూగుల్ లో ఎక్కువ సెర్చ్ వేటి గురించి చేశారో తెలుసా
ఢిల్లీ,జూలై:ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ గ్రీవ్స్ కాటన్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన వెహికల్స్ లో ఆంపియర్ మాగ్నస్ ,జీల్ మోడల్స్ సూపర్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. వీటి టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 55 కిలోమీటర�