ఢిల్లీ ,జూన్ 22: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) యూజర్లకు శుభవార్త అందించింది. తమ వినియోగదారులకు నూతనంగా 4జీ ప్లాన్స్ ప్రకటించింది. అవేంటంటే..? రూ.499 ధరకు ప్రీపెయిడ్ ప్లాన్… �
ఐఫోన్ పాస్కోడ్ | ఐఫోన్ పాస్కోడ్ తప్పుగా ఎంటర్ చేసినప్పుడు ఫోన్ డిసేబుల్ అయిపోతుంది. ఎంతసేపటికీ ఫోన్ ఓపెన్ కాదు. అలాంటప్పుడు టెన్షన్ అక్కర్లేదు.
మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారని ఎవరైనా అడిగితే చాలామంది చెప్పే సమాధానం గూగుల్ క్రోమ్. ఎవరో కొంతమంది మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లేదా ఫైర్ఫాక్స్ వాడుతున్నామని చెబుతారు.
ఢిల్లీ, జూన్ 17: తన సేవలన విస్తరించే పనిలో పడింది గూగుల్పే. దేశంల టోకెనైజేషన్ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. అందుకోసం గూగుల్ పే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. అందులో భాగంగా వీసాతో క
హైదరాబాద్,జూన్ 16: విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు లక్ష్యంగా చేసుకున్నది నూతన విద్యా విధానం 2020. అయితే బోధించే నైపుణ్యాలకు, నేర్చుకునే అంశాలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని భర్తీ చేయాలంటే విద్�
ముంబై,జూన్ 16:హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని మోడళ్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా ఆయా వెహికిల్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది హోం�
హైదరాబాద్, జూన్ 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ కార్బన్ అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త ఫోన్ను ఆవిష్కరించింది. ‘కార్బన్ ఎక్స్-21’పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 4,999. స్మార్ట్ ఫోన్ వేరియంట్�
ముంబై ,జూన్ 16: భారత మార్కెట్లో పలు ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒకటి ఎలక్ట్రిక్ 2-వీలర్ తయారీ సంస్థ హాప్ఎలక్ట్రిక్ మొబిలిటీ. హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్�
హైదరాబాద్, జూన్ 15: అత్యాధునిక టెక్నాలజీతో న్యూ ఫీచర్స్ తో స్మార్ట్ఫోన్లనుతయారు చేస్తున్నస్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ సరికొత్త స్మార్ట్వాచ్ను రూపొందించింది. ‘ఎమ్ ఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ ‘ �
హైదరాబాద్, జూన్ 15:పేమెంట్స్ సొల్యూషన్స్ అందించడంలో అగ్రగామి అయిన ఇన్నోవిటి సరికొత్త యాప్ ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణారాష్ట్రాల్లోని స్థానిక మొబైల్ డీలర్ల కోసం భారతదేశప
ఢిల్లీ, జూన్ 14: ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, డోమినోస్ వంటి సంస్థలలో డాటా ఉల్లంఘనల ప్రభావంపై మీడియాలో వచ్చిన కథనాలపై కేంద్ర సర్కారు స్పందించింది. ఈ-మెయిల్ అకౌంట్లను, ఎన్ ఐసిఈ-మెయిల్స్ పాస్వర్డ్స్