హైదరాబాద్, మే 31 : అసుస్ రిపబ్లిక్ ఆఫ్ గేమ్స్ (ఆర్ఓజీ) తమ తాజాశ్రేణి ల్యాప్టాప్లు భారతదేశంలో విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇవి అత్యాధునిక ఏఎండీ రిజెన్ 5000 హెచ్ సిరీస్ మొబైల్ ప్రాసెసర్లను కలిగి ఉ
హైదరాబాద్, మే 29; రియల్మీ ప్రస్తుతం RMX3261 అనే మోడల్ నంబర్ ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్ రూపొందిస్తున్నది. ఈ ఫోన్ ఎఫ్సీసీ(ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) లిస్టింగ్లో కూడా కనిపించింది. దీనికి సంబంధించిన డిజైన్, కీలక స�
హైదరాబాద్, మే 27: గత కొంతకాలంగా మీరు పరిశీలించినట్లయితే లైక్ కౌంట్స్ను దాయటం గురించి మేము పరీక్షలు చేస్తున్నట్లుగా మీరు గమనించే ఉంటారు. నేడు, మేము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్పై ప్రతి ఒక్కరికీ తమ పబ్లిక్
న్యూఢిల్లీ : ఐటీ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్ లో వేయికి పైగా టెకీల నియామకానికి ప్రణాళికలు రూపొందించామని స్విస్ బ్యాంక్ దిగ్గజం క్రెడిట్ సూస్ వెల్లడించింది. సైబర్ సెక్�
ఢిల్లీ ,మే 17: తయారీ రంగంలో మొట్టమొదటి పారిశ్రామిక బీ2బీ వాణిజ్య వేదికగా నిలువడం ద్వారా మోగ్లిక్స్ అతి ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ల కంపెనీగా తమ తాజా 120 మిలియన్ డాలర్
బెంగళూరు, మే 7: చిరువ్యాపారస్తులకు ఆన్ లైన్ లో బిజినెస్ ఎలా చేయాలి అనే దానిపైఓ కోర్సును ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం అంతా ఆన్ లైన్ లో బిజినెస్ నడుస్తుండటంతో గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పై వ్యాపారులకు
ఢిల్లీ ,మే 7: ఎంప్లాయిస్ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సబ్స్క్రైబర్లు ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలు రూపొందించింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యుఎన్ఏ) ప్రవేశ ప
ముంబై, మే 6: ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ గురువారం జనవరి – మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర ఆదాయం 37.60 శాతం పెరిగి 505 మిలియన్ డాలర్లుగా నమోదయింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 7 శాత�
హైదరాబాద్, మే 5 : ఎనలిటిక్స్ క్లౌడ్ కంపెనీ థాట్స్పాట్ మోడ్రన్ డాటా ఇంటిగ్రేషన్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ డియోట్టాను సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఉత్తర అమ�
హైదరాబాద్, మే 5: ఫేస్బుక్ లో వీడియోలను డౌన్లోడ్ చేయడం గానీ, ,యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేయడం గానీ అంత సులభమైన పని కాదు. అయితే ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియోలను ఆఫ్లైన్లో వీక్షించడానికి వీడియోలను �
ట్రయల్స్ నిర్వహణకు అనుమతి.. చైనా టెక్నాలజీకి కేంద్రం చెక్ న్యూఢిల్లీ, మే 4: దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ టెక్నాలజీ వినియోగానికి సంబంధించ�
వ్యవసాయ యూనివర్సిటీ, మే 4: కరోనా నేపథ్యంలో ఆన్లైన్ శిక్షణ అనివార్యంగా మారింది. ఆన్లైన్ విద్యాబోధనలో సాంకేతికతను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై జూన్ 1 నుంచి 30 వరకు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ�
హైదరాబాద్ ,మే 4:ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే గత కొద్దిరోజుల క్రితం ప్రైవసీ విషయంలో వాట్సాప్ పై యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో యాజమాన్యం వెనుకడుగు