Artemis-1 launch | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రుడిపైకి రాకెట్ ప్రయోగానికి నాసా పచ్చజెండా ఊపింది. ఎల్లుండి ఉదయం 11.34 గంటలకు జాబిల్లి దిశగా ఆర్టెమిస్-1 ప్రయాణించనున్నది. 2024, 2025 లో రెండు రాకెట్లు పంపేందుకు నాసా సిద
Google doodle winner | దేశంలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన డూడుల్ పోటీ విజేతను గూగుల్ సంస్థ ప్రకటించింది. కోల్కతాకు చెందిన శ్లోకా ముఖర్జీ దించిన డూడుల్ను విజేతగా బాలల దినోత్సవం రోజున ప్రకటించారు.
వచ్చే ఏడాది ప్రధమార్ధంలో వన్ప్లస్ నార్డ్ సీఈ 3 గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫ్లాగ్షిప్ ప్రీమియం స్మార్ట్ఫోన్కు సంబంధించి వన్ప్లస్ ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా ఈ హాట్ డివైజ్ స్పెసిఫిక�
యాపిల్ కొద్దినెలల కిందట ఐఫోన్ 14ను లాంఛ్ చేసినా ఐఫోన్ 13తో పోలిస్తే భారీ అప్గ్రేడ్లు లేకపోవడంతో కొనుగోలుదారులు న్యూ డివైజ్పై పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ బోట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో న్యూ స్మార్ట్వాచ్ను లాంఛ్ చేసింది. బోట్ వేవ్ అల్టిమా పేరుతో లేటెస్ట్ స్మార్ట్వాచ్ను ప్రవేశపెట్టింది.
టెక్ కంపెనీలకు గడ్డు కాలం నడుస్తోంది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ దాదాపు 3700 మంది ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా ఎడ్యుటెక్ కంపెనీ బ్రెయిన్లీ తన ఇండియా టీమ్ మొత్తాన్ని ఇంటికి పంపింది.
ఫ్లిప్కార్ట్లో మొటోరాలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రస్తుతం తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈకామర్స్ వెబ్సైట్లో ఈ డివైజ్పై రూ 5000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు.