కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం పేరిట టెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగులకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్వాసన పలికాయి.
ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం 8వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. 200 మంది హెచ్ఆర్ ఉద్యోగుల స్థానంలో ఏఐ ఆధారిత ఏజెంట్లను నియమిం�
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘హర్'ను తలపిస్తూ అమెరికా టెక్ కంపెనీ ఏఐ రోబో గర్ల్ఫ్రెండ్ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ.1.5 కోట్లు(సుమారుగా 1,75,000 డాలర్లు). అచ్చు గుద్దినట్టు మనుషులను పోలి ఉండటమే కాదు, �
Microsoft Layoffs | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టించిన కంపెనీ తాజాగా మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తో
Mass Layoffs : ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ఫాం డిస్కార్డ్ మాస్ లేఆఫ్స్ను ప్రకటించింది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది.
CEO Pava LaPere : ఫోర్బ్స్ 30 జాబితాలో చోటు సంపాదించిన 26 ఏళ్ల సీఈవో లాపేరి అనుమానాస్పద రీతిలో తన అపార్ట్మెంట్లో మృతిచెందారు. బాల్టిమోర్ సమీపంలో ఉన్న మౌంట్ వెర్నాన్లో ఆమె నివాసం ఉంది. ఈ కేసులో 32 ఏళ్ల జేసన్ డీన్
నిత్యం డెడ్లైన్లు, ప్రాజెక్టులు, టార్గెట్ల మధ్య తీవ్ర ఒత్తిడితో తల్లడిల్లే ఉద్యోగులకు విశ్రాంతి, ప్రశాంతత అవసరమని పలు కంపెనీలు గుర్తిస్తున్నాయి.
రూ.1.50 కోట్ల వరకూ ఆఫర్ న్యూఢిల్లీ, మార్చి 26: దిగ్గజ టెక్నాలజీ సంస్థ యాపిల్ తన సిబ్బందిలో కొంతమందికి భారీ బోనస్లు ప్రకటించింది. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్నాలజీ కంపెనీల నుంచి నిపుణుల కోసం పోటీ ప�