ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ కొన్ని గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే కదా. దీనిపై ఇప్పటికే ఇంగ్లిష్ మీడియా రచ్చరచ్చ
మాంచెస్టర్: ఊహించిందే జరిగింది. ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక రోజు ముందు ఇండియన్ ట�
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక జరిగినా దానిపై ఎవరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మరి బీసీసీఐ. క్రికెట్కు గుడ్బై చెప్పిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ( MS Dhoni
దుబాయ్: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్-10లోకి ప్రవేశించాడు. ఓవల్లో అద్భుత స్పెల్తో ఇంగ్లండ్ వెన్నువిరిచిన బుమ్రా 771 పాయింట్లతో.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాం�
టీ20 వరల్డ్కప్ కోసం త్వరలోనే టీమిండియా( Team India )ను ప్రకటించనుంది బీసీసీఐ. అయితే ఆ లోపే లెజెండరీ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ తన టీమ్ను ప్రకటించాడు.
ముంబై: ఇండియన్ టీమ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లిలపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ ఇద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ జరుగుతున్న సమయంలో�
వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అ
ఇండియా, ఇంగ్లండ్ ( Ind vs Eng ) మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మంచి రసకందాయంలో పడింది. ఆతిథ్య జట్టు ముందు టీమిండియా 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినా.. ఆ టీమ్ కూడా చేజింగ్ను కాన్ఫిడెంట్గానే మొదలుపెట్టిం�