ముంబై: ప్రస్తుత ఇంగ్లండ్ టీమ్లో కెప్టెన్ జో రూట్ మినహా సెంచరీ బాదే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ మరొకరు కనిపించడం లేదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. లార్డ్స్ టెస్టు అనంతరం పీటీఐకి ఇచ్�
ఇంగ్లండ్పై లార్డ్స్ టెస్ట్ విజయంలో సెంచరీతో కీలకపాత్ర పోషించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కేఎల్ రాహుల్( KL Rahul ).. మ్యాచ్ తర్వాత ప్రత్యర్థికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
లండన్: సుమారు రెండు వందల ఏండ్ల పాటు భారత్ను పాలించిన బ్రిటీష్ గడ్డపై భారత క్రికెట్ జట్టు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా లండన్లో ఉన్న భారత జట్టు.. వారు బస చ�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో హైదరాబాదీ స్పీడ్స్టర్ మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పైన ఫొటో చూశారు కదా.. ఇప్పుడు వికెట్ తీసిన తర్వాత సిరాజ్ ఈ స్టైల్లో సెలబ్రేట్ �
ఇండియన్ టీమ్ ఓపెనర్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) గురువారం రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఓ రిపోర్టర్కు సెల్యూట్ చేశాడు. వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొన్న అతడు.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స�
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటకు మరోసారి వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా వేసిన విషయం తెలిసిందే. అయితే 18.4 ఓవర్ల ఆట అయిన తర్వాత మరోసారి వ
నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు శార్దుల్కు గాయం.. అశ్విన్కు అవకాశం గాయంతో బ్రాడ్ నిష్క్రమణ భారత్, ఇంగ్లండ్ మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లిష్ గడ్డపై చరిత్ర తిరుగరాయాలని కోహ�
ఇండియన్ టీమ్ ( Team India ) కోచింగ్ సిబ్బంది మొత్తం త్వరలోనే మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బ్యాటింగ్ కోచ్ విక్రమ
ఇండియన్ టీమ్ ( Team India ) ఫీల్డింగ్ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు ముందు లార్డ్స్లో ప్
ఇంగ్లండ్లో తొలి టెస్ట్లోనే చారిత్రక విజయంపై కన్నేసిన టీమిండియా( India vs England )కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. నాటింగ్హామ్లో వర్షం కారణంగా చివరి రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికీ అక్కడ వర్షం క
ప్రస్తుతం 52/1 l బుమ్రా పాంచ్ పటాకా నాటింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగిస్తున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ఇంగ్లం
India Vs England | ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కు మూడో రోజు కూడా వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట అర్థంతరంగా ముగిసింది.
నాటింగ్హామ్: వరుణుడి దోబూచులాట మధ్య సాగిన తొలి టెస్టులో టీమ్ఇండియాకు శుభారంభం లభించినా.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ (2/15) విజృంభించడంతో భారత టాపార్డర్ తడబడింది. ఫలితంగా రెండో రోజు వర్�