IND vs ENG | వర్షం కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో రోజు మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. రెండో సెషన్లో వెలుతురు తగ్గిపోవడంతో పాటు వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు.
India vs England | ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇ
నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి.. సుదీర్ఘ టెస్టు సమరానికి టీమ్ఇండియా సిద్ధమైంది. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమిని మరిచి ఇంగ్లిష్ గడ్డపై సత్తాచాటా
2011లో వెళ్లారు.. 0-4తో ఓడి వెనక్కి వచ్చారు. 2014లో వెళ్లారు.. 1-3తో ఓడారు. 2018లోనూ ప్రయత్నించారు. 1-4తో ఓడి పరువు తీసుకున్నారు. ఇంగ్లండ్లో టీమిండియా( India vs England ) దండయాత్రలు కొనసాగుతున్నా.. ఆ గడ్డపై టెస్ట్ సిరీస్ వ�
ఒలింపిక్స్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్ చేరిన ఇండియన్ హాకీ టీమ్ విజయ పరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 5-3 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తు చేసింది.
ఒత్తిడిలో టీం ఇండియా.. ఐదు ఓవర్లలో 4 వికెట్లు ఔట్!|
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో గురువారం రాత్రి శ్రీలంకతో జరుగుతున్న మూడవ, చివరి టీ-20 ....
Netizens troll Virat Kohli | కోహ్లీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్ట్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియన్ ఒలింపియన్లకు సంబంధించిన పోస్ట్ అది.
డర్హం: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శిక్షణ కొనసాగిస్తున్న కోహ్లీసేన.. మంగళవారం సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ చేసింది. కరోనా నుంచి కోలుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్
భారత్, శ్రీలంక టీ20 సిరీస్కు వైరస్ దెబ్బ రెండో టీ20 నేటికి వాయిదా కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్గా త�
కొలంబో: శ్రీలంక టూర్లో ఉన్న ఇండియన్ టీమ్లో కరోనా కలకలం రేపింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్రస్తుతం రెండు జట్లూ �
తొలి టీ-20లో శ్రీలంకపై భారత్ గెలుపు!
శ్రీలంక జట్టుతో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించింది. 38 పరుగులు తేడాతో ....