ముంబై: టీమిండియా క్రికెట్కు చెందిన హోమ్ సీజన్ను బీసీసీఐ క్లియర్ చేసింది. 2021-22 సీజన్లో ఇండియా తన తొలి సిరీస్ను న్యూజిలాండ్తో ఆడనున్నది. భారత జట్టు స్వదేశీ సీజన్కు చెందిన షెడ్యూల్కు ఇవాళ బ
దుబాయ్: భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు ఇప్పటివి కావు. 2019 వరల్డ్కప్ సందర్భంగా కూడా ఈ ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్�
ముంబై: ఈ ఏడాది చివర్లో టీమిండియా న్యూజిలాండ్లో పర్యటించాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్, కొవిడ్-19 సంబంధిత ఆంక్షల కారణంగా ఈ టూర్ను వాయిదా వేశారు. వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా న్యూజిలాండ్త�
న్యూఢిల్లీ: ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ రద్దవడంపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కూడా దీనిపై స్పందించాడు. అయితే అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతు
ముంబై: ఇండియన్ టీమ్ ( Team India ) కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి టీ20 వరల్డ్కప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడన్న వార్త సోమవారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ ప�
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ కొన్ని గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే కదా. దీనిపై ఇప్పటికే ఇంగ్లిష్ మీడియా రచ్చరచ్చ
మాంచెస్టర్: ఊహించిందే జరిగింది. ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక రోజు ముందు ఇండియన్ ట�