భారత్, శ్రీలంక టీ20 సిరీస్కు వైరస్ దెబ్బ రెండో టీ20 నేటికి వాయిదా కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్గా త�
కొలంబో: శ్రీలంక టూర్లో ఉన్న ఇండియన్ టీమ్లో కరోనా కలకలం రేపింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్రస్తుతం రెండు జట్లూ �
తొలి టీ-20లో శ్రీలంకపై భారత్ గెలుపు!
శ్రీలంక జట్టుతో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించింది. 38 పరుగులు తేడాతో ....
టోక్యో: ఒలింపిక్స్ హాకీ పూల్ ఎలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా చిత్తుగా ఓడింది. ఆసీస్ ఏకంగా 7-1 గోల్స్ తేడాతో గెలవడం విశేషం. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలిచి శుభారంభం చేసిన ఇండియ
కొలంబో: ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో భారీ మార్పులతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఆఖరి పోరులో ఓటమి ఎదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో ఓడింది. వర్షం కారణంగా 47 ఓవర్లక�
కొలంబో: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగ
నేడు భారత్-శ్రీలంక మూడో వన్డే కొలంబో: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసేందుకు టీమ్ఇండియా తహతహలాడుతున్నది. ఇప్పటికే సిరీస్ను తమ ఖాతా లో వేసుకున్న ధవన్ కెప్టెన్సీలోని యువ భారత్.. శుక
డర్హమ్: ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా నుంచి కోలుకొని మళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న కరోనా బారిన పడిన అతడు.. పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల
డర్హమ్: ఇది చాలా అరుదుగా కనిపించేదే కానీ ఒక టీమిండియా ఆడుతుంటే.. మరో టీమిండియా టీవీల్లో ఆ మ్యాచ్ను ఆసక్తిగా చూసింది. చివరికి వాళ్ల విజయాన్ని వీళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకేసారి అటు ఇంగ్లండ్�
రెండో వన్డేలో భారత్ గెలుపు.. దీపక్, సూర్య మెరుపులు కొలంబో: తొలి మ్యాచ్కు పూర్తి భిన్నంగా సాగిన రెండో వన్డేలో.. యువ భారత్ అదరగొట్టింది. టాపార్డర్ విఫలమైన చోట.. తీవ్ర ఒత్తిడిలో అద్భుత పోరాటం కనబర్చింది. ఫ�
శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ ఉత్కంఠ విజయాన్ని సాధించింది. ఓ దశలో ఓటమి అంచున నిలిచిన భారత్… దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) పోరాటంతో 3 వికెట్లతో విజయాన్ని సాధించింది.
లండన్: కరోనా బారిన పడిన ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. అతనికి సోమవారం కొవిడ్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్ నెగ�