ఇంగ్లండ్కు టీమ్ ఇండియా పయనం నేడే న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో సుదీర్ఘ పర్యటనకు వెళ్లనున్న భారత ప్లేయర్లకు బీసీసీఐ తీపికబురు చెప్పింది. బ్రిటన్ టూర్కు వెళ్లే ప్లేయర్లు, సహాయక సిబ్బందితో వారి కుటుంబ సభ్య�
న్యూఢిల్లీ: కంగారూ గడ్డపై సత్తాచాటి ఉత్సాహంలో ఉన్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లండ్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక వికెట్లు పడగొట్టిన సిరాజ్
ముంబై: ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్కు యూకే గుడ్న్యూస్ చెప్పింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటనకు రానున్న రెండు టీమ్ల ప్లేయర్స్ తమ ఫ్యామిలీలతో కలిసి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇండియ�
టీ20 ప్రపంచకప్పై నిర్ణయానికి గడువు కోరనున్న బీసీసీఐనేడు ఐసీసీ బోర్డు సమావేశం న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని బీసీసీ�
వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు పొవార్తో వివాదాన్ని ఎప్పుడో వదిలేశా: మిథాలీ న్యూఢిల్లీ: దేశం తరఫున ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావుండదని భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీరా�
పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్-2023 కోసం ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్ను నిర్వహిస్తోంది. ఈ లీగ్ 2020 జూలై నుంచి మార్చి 2023 వరకు జరుగుతోంది. 2023 క్రికెట్ వరల్డ్కప్ అర్హత కోసం లీగ్ నిర్వహిస్తున్న�
దుబాయ్ (యూఏఈ): ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా జూన్ 2న బ్రిటన్కు బయలుదేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య సౌత�
ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వచ్చే నెల 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇరు జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. 1990ల్లో భారత్ ధరించిన జెర్�
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ ప్లేయర్లు తన బౌలింగ్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారని భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ చెప్పాడు. తాను వేసిన కొన్ని బంతులు స్పిన్ అవుతాయో లేదో త�
ముంబై: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత క్రికెటర్లు, కోచింగ్ సహాయ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ముంబైలోని బయో బబుల్లో అడుగుపెట్టారు. ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్�
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబిత�
ముంబై: న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లా�
ముంబై: న్యూజిలాండ్తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లాండ్ బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన�
రెండో దశపై బీసీసీఐ కసరత్తు న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో భారత పర్యటన ముగిసిన వెంటనే ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్నకు ముందే ఈ ఏడాది సెప్టె�
టీమిండియా| వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కోచ్గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలం