ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెనే కాదు.. హెడ్ కోచ్ పదవి కూడా అత్యంత విలువైనదే. ప్రతిసారీ ఓ కోచ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలా కాలం పాటు మన �
కొలంబో: శ్రీలంక టూర్ కోసం సెకండ్ రేట్ ఇండియన్ టీమ్ను పంపించడంపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమ క్రికెట్ను అవమానించడం కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నా�
కొలంబో: శ్రీలంకతో సిరీస్ కోసం వెళ్లిన టీమిండియా అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకుంది. దీంతో టీమ్ ప్లేయర్స్ అందరూ కలిసి హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేశారు. అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చ�
లండన్: టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ రెండు నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సందర్భంగా గాయపడ్డ గిల్.. ఇంగ్లండ్తో తొలి మూడు ట�
ముంబై: ఈ కాలం బౌలర్ల మైండ్సెట్పై మండిపడ్డాడు ఇండియన్ టీమ్ లెజెండరీ ఆల్రౌండర్, వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్. తాను ఆడిన సమయానికి, ఇప్పటికీ గేమ్ చాలా మారిపోయిన విషయాన్ని అంగీ�
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన టీమిండియా క్రికెటర్లు యూకేలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమకు దొరికిన ఈ టైమ్ను హా�
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
ముంబై: ఇండియన్ టీమ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ మధ్య మాటల యుద్ధ నడుస్తూనే ఉంది. తాజాగా ముగిసిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో జడేజా దారుణంగా విఫలమవడంత�
ముంబై: ఐసీసీ తొలిసారి ప్రారంభించిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫస్ట్ ఎడిషన్లో అత్యంత నిలకడగా రాణించింది టీమిండియానే. అందరి కంటే ఎక్కువ విజయాలు, పాయింట్లతో టాప్ ప్లేస్లో ఫైనల్కు క్వాలిఫ�
వెంటనే చర్యలు ఆరంభం.. సరైన ఆటగాళ్లను ఎంపిక చేస్తాం: కోహ్లీ సౌతాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్�
తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ కైవసం.. ఫైనల్లో భారత్పై ఘన విజయం ప్రైజ్మనీ విజేత: న్యూజిలాండ్ రూ.11.86 కోట్లు రన్నరప్: భారత్ రూ.5.93 కోట్లు భారత్కు అనూహ్య ఓటమి. కనీసం డ్రా కచ్చితమనుకున్న ప్రపంచ �
సౌథాంప్టన్: ఇండియన్ క్రికెట్ టీమ్ ఎక్కడ ఆడుతున్నా గ్యాలరీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది భారత్ ఆర్మీ. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాను చీర్ చేయడానికి ఈ భారత్ ఆర్మీ అభిమానులు సిద్ధంగా ఉం�
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు ఇద్దరూ పెవిలియ