న్యూఢిల్లీ: విదేశీ లీగ్ల్లో పాల్గొనేందుకు పురుష క్రికెటర్లకు అనుమతులివ్వని బీసీసీఐ మహిళా క్రికెటర్లకు మాత్రం నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) జారీచేసింది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఏడాది జూన్-జూలైలో జరుగనున్న
లలిత్ మోదీ ఆగ్రహం న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సాయం చేసేందుకు భారత స్టార్ క్రికెటర్లు, బీసీసీఐ ముందుకు రాకపోవడంపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ తీవ్రంగా విమర్శించాడు. క్లిష్ట సమయా�
భారత ఫాస్ట్బౌలర్ టీ నటరాజన్ గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నటరాజన్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హై
న్యూఢిల్లీ: భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్పై స్పష్టతనిచ్చింది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ తన కెరీర్లో చివరిదని వెల్లడించింది. శనివారం ఓ పుస్తకా�
న్యూఢిల్లీ: టీమ్ఇండియా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చెలువాంబ దేవి కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద శనివారం తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘మా అమ్మను కోల్పోయి బాధలో నన్ను ఓదార్చేం
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారత్లో కరోనా ఉద్ధృ
ముంబై: తన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని టీమ్ఇండియా బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని సోషల్మీడియా ద్వారా ప్రకటించాడు. మార్చి 23న ఇంగ్లా
దుబాయ్: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్కు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం ప్రకటించింది. పురుషుల జాబితాలో టీమ్ఇండియా సీనియర్ పేసర్ భువనేశ్వ�
దుబాయ్: నిర్ణయ సమీక్షా విధానం (డీఆర్ఎస్)లో అంపైర్ కాల్ నిబంధనను ఐసీసీ కొనసాగించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ అంపైర్ కా
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని రాజ్భవన్లో బుధవారం కలిశారు. రవిశాస్త్రి మర్యాదపూర్వకంగానే గవర్నర్ను కలిసినట్లు తెలిసింది. రాష్ట్రం�
పటియాల: భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా వైరస్ సోకింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు గాయం వల్ల దూరమైన హర్మన్ సోమవారం స్వల్ప జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా.. పా
ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి బబుల్ నుంచి బయటపడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లోని తమ తమ టీమ్స్తో చేరగా.. కోహ్లి మాత్రం బ్రేక్ తీ�