శ్రీలంక టూర్కు భారత జట్టు ఎంపిక ముంబై: శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్ బ్యాట్స్మన్ శిఖర్ ధవన్ సారథ్యం వహించనున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న తరుణంలో �
నెట్స్లో చెమటోడ్చిన కోహ్లీసేన సౌతాంప్టన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇంగ్లండ్లో అడుగుపెట్టాక తొలిసారి జట్టు సభ్యులంద�
ముంబై: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయంలో మరో
సౌథాంప్టన్: ఇంగ్లండ్లో మొత్తానికి ఇండియన్ ప్లేయర్స్ అంతా మళ్లీ కలిశారు. గురువారం ఉదయం ఓ గ్రూపుగా ప్రాక్టీస్ చేశారు. ఎజియస్ బౌల్ స్టేడియం పక్కనే ఉన్న గ్రౌండ్లో టీమంతా సాధన చేసింది. ఇంగ్లండ్�
లండన్: భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగే ఏకైక టెస్టుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బుధవారం జట్టును ప్రకటించింది. 17 మంది మహిళలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. స్టార్ బ్యాట్స్మన్ హీథర్ న
టీమ్ఇండియాకు మూడువారాల విరామం డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత హాలీడేస్ లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊరట కలిగించేలా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంప�
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో ఉన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో జూన్18-22 వరకు జరగనున్న ఫైనల్లో భారత్ తలపడుతుంది. పరిమిత
సౌథాంప్టన్: ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సు�
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారిక స్పాన్సర్గా డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ అయిన భారత్పే మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2023 వరకూ ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. ఒప�
యువరాజ్న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్తో పోలిస్తే భారత్కు కాస్త ప్రతికూలత ఉంటుందని టీమ్ఇండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. కివీస�
సౌతాంప్టన్: ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జూన్ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో ఆ�
సౌతాంప్టన్: టీమ్ఇండియా క్రికెటర్లకు ఒకింత ఊరట లభించింది. ప్రస్తుతం మూడు రోజుల కఠిన క్వారంటైన్లో ఉన్న ప్లేయర్లు..జిమ్తో పాటు మైదానంలో వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేసుకునేందుకు నిర్వాహకులు అవకాశం కల్ప�
సౌతాంప్టన్:సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ చేరుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉండనున్నారు. ప్రస్తుతం సౌతాంప్టన్లో బస చేస్తున్న ప్లేయర్లు ఒకరినొకరు కలుసుకునే వీలు లే�
దోహా: ఫిఫా ప్రపంచకప్ అర్హత టోర్నీలో భారత ఫుట్బాల్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. గురువారం జరిగిన గ్రూపు-ఈ లీగ్ మ్యాచ్లో భారత్ 0-1 తేడాతో ఖతార్ చేతిలో ఓటమిపాలైంది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శిం�
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్నది. సౌతాంప్టన్లో ఉన్న ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అయితే తొలి మూడు రోజ�