లండన్: ఇంగ్లండ్ టూర్ కోసం వెళ్లిన టీమిండియా గురువారం మధ్యాహ్నం లండన్లో ల్యాండైంది. ఈ విషయాన్ని స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు. టచ్డౌన్ అంటూ విమానం దిగిన �
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్
డబ్ల్యూటీసీ ఫైనల్ను ఆస్వాదిస్తాం.. రెండు జట్లు భవిష్యత్తులోనూ అవసరమే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరిన భారత జట్టు ముంబై: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్(ICC ODI Rankings)లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రె�
ఇంగ్లండ్కు టీమ్ ఇండియా పయనం నేడే న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో సుదీర్ఘ పర్యటనకు వెళ్లనున్న భారత ప్లేయర్లకు బీసీసీఐ తీపికబురు చెప్పింది. బ్రిటన్ టూర్కు వెళ్లే ప్లేయర్లు, సహాయక సిబ్బందితో వారి కుటుంబ సభ్య�
న్యూఢిల్లీ: కంగారూ గడ్డపై సత్తాచాటి ఉత్సాహంలో ఉన్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లండ్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక వికెట్లు పడగొట్టిన సిరాజ్
ముంబై: ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్కు యూకే గుడ్న్యూస్ చెప్పింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటనకు రానున్న రెండు టీమ్ల ప్లేయర్స్ తమ ఫ్యామిలీలతో కలిసి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇండియ�
టీ20 ప్రపంచకప్పై నిర్ణయానికి గడువు కోరనున్న బీసీసీఐనేడు ఐసీసీ బోర్డు సమావేశం న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని బీసీసీ�
వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు పొవార్తో వివాదాన్ని ఎప్పుడో వదిలేశా: మిథాలీ న్యూఢిల్లీ: దేశం తరఫున ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావుండదని భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీరా�
పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్-2023 కోసం ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్ను నిర్వహిస్తోంది. ఈ లీగ్ 2020 జూలై నుంచి మార్చి 2023 వరకు జరుగుతోంది. 2023 క్రికెట్ వరల్డ్కప్ అర్హత కోసం లీగ్ నిర్వహిస్తున్న�
దుబాయ్ (యూఏఈ): ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా జూన్ 2న బ్రిటన్కు బయలుదేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య సౌత�
ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వచ్చే నెల 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇరు జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. 1990ల్లో భారత్ ధరించిన జెర్�
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ ప్లేయర్లు తన బౌలింగ్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారని భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ చెప్పాడు. తాను వేసిన కొన్ని బంతులు స్పిన్ అవుతాయో లేదో త�
ముంబై: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత క్రికెటర్లు, కోచింగ్ సహాయ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ముంబైలోని బయో బబుల్లో అడుగుపెట్టారు. ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్�
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబిత�