నేడు భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే.. మధ్యాహ్నం 1.30 నుంచి.. వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ పట్టేయాలని చూస్తుంటే.. ఈ పోరులో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భ�
దుబాయ్: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరచుకున్నారు. తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో కోహ�
తొలి వన్డేలో భారత్ జయభేరి.. మెరిసిన ధావన్, ప్రసిద్ధ్ అరంగేట్రంలో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు జాన్ మోరిస్ (35 బంతుల్లో,న్యూజ�
పుణె: ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మనే ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. మంగళవారం నుంచి పుణెలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోం
పుణె: ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను 3-1తో, టీ20 సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ కోసం పుణె చేరుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని క్రికెట్ జట్టు ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ
పుణె చేరిన టీమ్ఇండియా పుణె: ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు పుణె చేరుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న కోహ్లీసేన ఆదివారం ఇక్కడ అడుగుపెట్టింది. ఈ నెల 23, 26, 28 త
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు. శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ
సూర్యకుమార్, కృనాల్కు చోటుసిరాజ్ పునరాగమనంఇంగ్లండ్తో వన్డేలకు భారత జట్టు ఎంపికన్యూఢిల్లీ: భారత వన్డే జట్టుకు కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా తొలిసారి ఎంపికయ్�
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ-20 మ్యాచ్లో ఇంగ్లండ్పై విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా విజయం సాధించింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందిం
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ చెలరేగారు. ఆరంభంలో సూర్య కుమార్ యాదవ్(57: 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37: 18 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) �
అహ్మదాబాద్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆశలు సజీవంగా ఉండాలంటే నాలుగో టీ20లో భారత్ తప్పక నెగ్గాల్సిందే. గత మ్యాచ్లో ఆల