చెన్నై: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో టెస్టు సిరీస్ల్లో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ నుంచ�
ఊహాగానాలకు తెరదించుతూ భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా..పాపులర్ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ను సోమవారం గోవాలో వివాహం చేసుకున్నాడు. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్
ముంబై: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. వివాహం కోసమే ప్రత్యేకంగా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకొని ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు దూరమైన బుమ్రా.. స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. బుమ్రా తన ప్రేయసి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్ని ఈరోజు గోవాలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారనే వార్త కొద్ది రోజ
లక్నో: భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డుల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మహిళల వన్డే క్రికెట్లో 7 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డే�
కోహ్లీ, ఇషాన్ మెరుపులు రెండో టీ20లో భారత్ జయభేరి మొదటి మ్యాచ్లో పరాజయం పాలై.. ఆ తర్వాత విజృంభించడాన్ని టీమ్ఇండియా అలవాటుగా మార్చుకున్నట్లుంది. రెండు రోజుల కింద ఇదే పిచ్పై బోల్తా పడ్డ కోహ్లీ సేన.. దెబ
అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 వేళ కనిపించిదీ దృశ్యం. టీమిండియాకు చీర్స్ చెబుతూ ఓ పిల్లాడు తన మొహంపై త్రివర్ణ పతాకం రంగులు వేయించుకుని ఇలా సందడి చేశాడు.
అహ్మదాబాద్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేరిట ఉన్న చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్తో తొలి టీ20లో ఐదు బంతులాడిన కోహ్లీ డకౌట్�
అహ్మదాబాద్: టెస్టు సిరీస్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ టి20 సిరీస్ ఆరంభ మ్యాచ్లో కసితీరా భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్లో, పిదప బౌలింగ్లో అనుక�
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించి�
లక్నో: ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నిరాశ పరిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓడి�