పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్-2023 కోసం ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్ను నిర్వహిస్తోంది. ఈ లీగ్ 2020 జూలై నుంచి మార్చి 2023 వరకు జరుగుతోంది. 2023 క్రికెట్ వరల్డ్కప్ అర్హత కోసం లీగ్ నిర్వహిస్తున్న�
దుబాయ్ (యూఏఈ): ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా జూన్ 2న బ్రిటన్కు బయలుదేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య సౌత�
ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వచ్చే నెల 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇరు జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. 1990ల్లో భారత్ ధరించిన జెర్�
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ ప్లేయర్లు తన బౌలింగ్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారని భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ చెప్పాడు. తాను వేసిన కొన్ని బంతులు స్పిన్ అవుతాయో లేదో త�
ముంబై: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత క్రికెటర్లు, కోచింగ్ సహాయ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ముంబైలోని బయో బబుల్లో అడుగుపెట్టారు. ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్�
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబిత�
ముంబై: న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లా�
ముంబై: న్యూజిలాండ్తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లాండ్ బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన�
రెండో దశపై బీసీసీఐ కసరత్తు న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో భారత పర్యటన ముగిసిన వెంటనే ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్నకు ముందే ఈ ఏడాది సెప్టె�
టీమిండియా| వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కోచ్గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్గా టీమ్ఇండియా మాజీ ఓపెనర్ శివ్ సుందర్ దాస్ నియమితుడయ్యాడు. ఫీల్డింగ్ కోచ్గా అభయ్ శర్మ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం జాత�
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్షిప్�
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టు అద్భుతాలు చేయగలదని టెస్టు బ్యాట్స్మన్ హనుమ విహారి అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు శ్రమిస్తున్న విహారి ఆదివారం
నంబర్వన్ టెస్టు ర్యాంకుపై రవిశాస్త్రి న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్వన్ టెస్టు జట్టుగా ఉండేందుకు టీమ్ఇండియాకు పూర్తి అర్హత ఉందని జట్టు హెడ్కోచ్ రవిశాస్త్రి అన్నాడు. క్లిష్ట సమయాల్లో తమ ఆటగాళ్లు అకుం�