పటియాల: భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా వైరస్ సోకింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు గాయం వల్ల దూరమైన హర్మన్ సోమవారం స్వల్ప జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా.. పా
ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి బబుల్ నుంచి బయటపడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లోని తమ తమ టీమ్స్తో చేరగా.. కోహ్లి మాత్రం బ్రేక్ తీ�
నేడు భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే.. మధ్యాహ్నం 1.30 నుంచి.. వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ పట్టేయాలని చూస్తుంటే.. ఈ పోరులో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భ�
దుబాయ్: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరచుకున్నారు. తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో కోహ�
తొలి వన్డేలో భారత్ జయభేరి.. మెరిసిన ధావన్, ప్రసిద్ధ్ అరంగేట్రంలో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు జాన్ మోరిస్ (35 బంతుల్లో,న్యూజ�
పుణె: ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మనే ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. మంగళవారం నుంచి పుణెలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోం
పుణె: ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను 3-1తో, టీ20 సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ కోసం పుణె చేరుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని క్రికెట్ జట్టు ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ
పుణె చేరిన టీమ్ఇండియా పుణె: ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు పుణె చేరుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న కోహ్లీసేన ఆదివారం ఇక్కడ అడుగుపెట్టింది. ఈ నెల 23, 26, 28 త
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు. శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ