సిడ్నీ: మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కృషి వల్లే టీమ్ఇండియా ఈ స్థాయికి చేరుకుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ అన్నాడు. యువ క్రికెటర్లకు తర్ఫీదునిచ్చే విషయంలో ఆస్ట్రేలియా గతంలో అవలంభించ
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో అసువులు బాస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ కన్నవారిని కోల్పోగా, తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆర్పీసింగ్ తండ్రి కన్నుమూశారు. గత
ముంబై: ఇంగ్లండ్ టూర్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన క�
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లబోతోంది. ఆలోపే ప్లేయర్స్ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్లు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన బీసీసీఐ ఉంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో
ముంబై: వచ్చే నెల 18న ఇంగ్లండ్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం మే 25న ఇండియన్ క్రికెట్ టీమ్ బయో బబుల్లోకి వెళ్లనుంది. 8 రోజుల పాటు బబుల్లో ఉన్న తర్వాత ఇంగ్లండ్కు వెళ్లి.. అక�
న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఆటగాడు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓపెనర్శిఖర్ ధావన్ కరోనా టీకా తొలి డోసును గురువారం వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. తాను
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు దాతృత్వంలోనూ తనకు తానే సాటి అని ప్రతిసారీ నిరూపించుకుంటూనే ఉన్నాడు. గతేడాది కొవిడ్ తొలిసారి విరుచుకుపడిన సమయంలో పీఎం కేర్స్తోప
న్యూఢిల్లీ: విదేశీ లీగ్ల్లో పాల్గొనేందుకు పురుష క్రికెటర్లకు అనుమతులివ్వని బీసీసీఐ మహిళా క్రికెటర్లకు మాత్రం నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) జారీచేసింది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఏడాది జూన్-జూలైలో జరుగనున్న
లలిత్ మోదీ ఆగ్రహం న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సాయం చేసేందుకు భారత స్టార్ క్రికెటర్లు, బీసీసీఐ ముందుకు రాకపోవడంపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ తీవ్రంగా విమర్శించాడు. క్లిష్ట సమయా�
భారత ఫాస్ట్బౌలర్ టీ నటరాజన్ గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నటరాజన్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హై
న్యూఢిల్లీ: భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్పై స్పష్టతనిచ్చింది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ తన కెరీర్లో చివరిదని వెల్లడించింది. శనివారం ఓ పుస్తకా�
న్యూఢిల్లీ: టీమ్ఇండియా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చెలువాంబ దేవి కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద శనివారం తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘మా అమ్మను కోల్పోయి బాధలో నన్ను ఓదార్చేం