సూర్యకుమార్, కృనాల్కు చోటుసిరాజ్ పునరాగమనంఇంగ్లండ్తో వన్డేలకు భారత జట్టు ఎంపికన్యూఢిల్లీ: భారత వన్డే జట్టుకు కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా తొలిసారి ఎంపికయ్�
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ-20 మ్యాచ్లో ఇంగ్లండ్పై విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా విజయం సాధించింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందిం
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ చెలరేగారు. ఆరంభంలో సూర్య కుమార్ యాదవ్(57: 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37: 18 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) �
అహ్మదాబాద్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆశలు సజీవంగా ఉండాలంటే నాలుగో టీ20లో భారత్ తప్పక నెగ్గాల్సిందే. గత మ్యాచ్లో ఆల
చెన్నై: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో టెస్టు సిరీస్ల్లో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ నుంచ�
ఊహాగానాలకు తెరదించుతూ భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా..పాపులర్ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ను సోమవారం గోవాలో వివాహం చేసుకున్నాడు. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్
ముంబై: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. వివాహం కోసమే ప్రత్యేకంగా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకొని ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు దూరమైన బుమ్రా.. స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. బుమ్రా తన ప్రేయసి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్ని ఈరోజు గోవాలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారనే వార్త కొద్ది రోజ
లక్నో: భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డుల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మహిళల వన్డే క్రికెట్లో 7 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డే�
కోహ్లీ, ఇషాన్ మెరుపులు రెండో టీ20లో భారత్ జయభేరి మొదటి మ్యాచ్లో పరాజయం పాలై.. ఆ తర్వాత విజృంభించడాన్ని టీమ్ఇండియా అలవాటుగా మార్చుకున్నట్లుంది. రెండు రోజుల కింద ఇదే పిచ్పై బోల్తా పడ్డ కోహ్లీ సేన.. దెబ
అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 వేళ కనిపించిదీ దృశ్యం. టీమిండియాకు చీర్స్ చెబుతూ ఓ పిల్లాడు తన మొహంపై త్రివర్ణ పతాకం రంగులు వేయించుకుని ఇలా సందడి చేశాడు.
అహ్మదాబాద్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేరిట ఉన్న చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్తో తొలి టీ20లో ఐదు బంతులాడిన కోహ్లీ డకౌట్�