అహ్మదాబాద్: టెస్టు సిరీస్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ టి20 సిరీస్ ఆరంభ మ్యాచ్లో కసితీరా భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్లో, పిదప బౌలింగ్లో అనుక�
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించి�
లక్నో: ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నిరాశ పరిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓడి�
హైదరాబాద్ : స్వదేశంలో ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. ‘ఇంగ్లాండ్పై 3-1 తేడాతో టెస్టు సిరీస్ నెగ్గిన భారత జట్టుకు హృదయప
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆఖరిదైన నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. స్పిన్కు అనుకూలిస్తున్న వికెట్పై భారత్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/68), రవిచంద్రన్
డే అండ్ నైట్ పోరులో భారత్, ఇంగ్లండ్ అమీతుమీమధ్యాహ్నం 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో..100సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఇది వందో టెస్టు మ్యాచ్ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో గులాబీ బంతితో డే అండ్ నైట