లక్నో: భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డుల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మహిళల వన్డే క్రికెట్లో 7 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డే�
కోహ్లీ, ఇషాన్ మెరుపులు రెండో టీ20లో భారత్ జయభేరి మొదటి మ్యాచ్లో పరాజయం పాలై.. ఆ తర్వాత విజృంభించడాన్ని టీమ్ఇండియా అలవాటుగా మార్చుకున్నట్లుంది. రెండు రోజుల కింద ఇదే పిచ్పై బోల్తా పడ్డ కోహ్లీ సేన.. దెబ
అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 వేళ కనిపించిదీ దృశ్యం. టీమిండియాకు చీర్స్ చెబుతూ ఓ పిల్లాడు తన మొహంపై త్రివర్ణ పతాకం రంగులు వేయించుకుని ఇలా సందడి చేశాడు.
అహ్మదాబాద్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేరిట ఉన్న చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్తో తొలి టీ20లో ఐదు బంతులాడిన కోహ్లీ డకౌట్�
అహ్మదాబాద్: టెస్టు సిరీస్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ టి20 సిరీస్ ఆరంభ మ్యాచ్లో కసితీరా భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్లో, పిదప బౌలింగ్లో అనుక�
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించి�
లక్నో: ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నిరాశ పరిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓడి�
హైదరాబాద్ : స్వదేశంలో ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. ‘ఇంగ్లాండ్పై 3-1 తేడాతో టెస్టు సిరీస్ నెగ్గిన భారత జట్టుకు హృదయప
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆఖరిదైన నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. స్పిన్కు అనుకూలిస్తున్న వికెట్పై భారత్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/68), రవిచంద్రన్