న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్గా టీమ్ఇండియా మాజీ ఓపెనర్ శివ్ సుందర్ దాస్ నియమితుడయ్యాడు. ఫీల్డింగ్ కోచ్గా అభయ్ శర్మ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం జాత�
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్షిప్�
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టు అద్భుతాలు చేయగలదని టెస్టు బ్యాట్స్మన్ హనుమ విహారి అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు శ్రమిస్తున్న విహారి ఆదివారం
నంబర్వన్ టెస్టు ర్యాంకుపై రవిశాస్త్రి న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్వన్ టెస్టు జట్టుగా ఉండేందుకు టీమ్ఇండియాకు పూర్తి అర్హత ఉందని జట్టు హెడ్కోచ్ రవిశాస్త్రి అన్నాడు. క్లిష్ట సమయాల్లో తమ ఆటగాళ్లు అకుం�
సిడ్నీ: మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కృషి వల్లే టీమ్ఇండియా ఈ స్థాయికి చేరుకుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ అన్నాడు. యువ క్రికెటర్లకు తర్ఫీదునిచ్చే విషయంలో ఆస్ట్రేలియా గతంలో అవలంభించ
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో అసువులు బాస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ కన్నవారిని కోల్పోగా, తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆర్పీసింగ్ తండ్రి కన్నుమూశారు. గత
ముంబై: ఇంగ్లండ్ టూర్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన క�
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లబోతోంది. ఆలోపే ప్లేయర్స్ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్లు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన బీసీసీఐ ఉంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో
ముంబై: వచ్చే నెల 18న ఇంగ్లండ్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం మే 25న ఇండియన్ క్రికెట్ టీమ్ బయో బబుల్లోకి వెళ్లనుంది. 8 రోజుల పాటు బబుల్లో ఉన్న తర్వాత ఇంగ్లండ్కు వెళ్లి.. అక�
న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఆటగాడు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓపెనర్శిఖర్ ధావన్ కరోనా టీకా తొలి డోసును గురువారం వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. తాను
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు దాతృత్వంలోనూ తనకు తానే సాటి అని ప్రతిసారీ నిరూపించుకుంటూనే ఉన్నాడు. గతేడాది కొవిడ్ తొలిసారి విరుచుకుపడిన సమయంలో పీఎం కేర్స్తోప