Chateshwar Pujara : ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ర్యాపిడ్ ఫైర్లో నయా వాల్ ఫటాఫట్ జవాబిచ్చాడు. భారత జట్టు తదుపరి కోచ్గా రవిచంద్రన్ అశ్విన్ ఉండనే ఉన్నాడుగా అని అంటున్నాడు.
Dhoni - Gambhir : భారత మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni), గౌతం గంభీర్ (Gautam Gambhir) ఇద్దరూ ఇద్దరే. వీళ్లకు ఒకరంటే ఒకరికి పడదని మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఉప్పు నిప్పులా ఉంటున్నఈ ఇద్దరూ ఈమధ్యే ఒక వేడుకలో �
‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ అన్నట్లు భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేలవ ప్రస్థానానికి వేల ప్రశ్నలు! ఏ ముహూర్తాన టీమ్ఇండియా కోచ్గా బాధ్యతలు స్వీకరించాడో గానీ ఎవరూ కలలో ఊహించని పరాజయాలన�
Gautam Gambhir : పహల్గాం ఉగ్రదాడి అనంతరం దాయాదితో క్రికెట్ మ్యాచ్లకు ఫుల్స్టాప్ పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
హెడ్కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఐఎస్ఐఎస్ కశ్మీర్ అనే అనుమానాస్పద ఐడీ నుంచి ‘ఐ కిల్ యూ’ అని రెండు ఈ-మెయిల్స్ వచ్చినట్టు గంభీర్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యా�
Gautam Gambhir | భారత క్రికెట్లో గౌతం గంభీర్ శకం మొదలైంది. జాతీయ పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా గంభీర్ను నియమిస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన�
BCCI: టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని బీసీసీఐ సోమవారం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ప్రధాన కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రావిడ్ నిర్వర్తిస్తున్�
Rahul Dravid: 2021 నవంబర్లో భారత జట్టుకు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్.. మూడు ఐసీసీ టోర్నీలలో భారత్ను నాకౌట్ దశకు చేర్చినా కప్పు మాత్రం అందించడంలో సక్సెస్ కాలేకపోయాడు.
ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు వరుస సిరీస్లు ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్తో టీ20 సిరీస్, ఇంగ్లండ్తో ఐదో టెస్టుతోపాటు టీ20, వన్డే సిరీస్లు ఆడాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ప్రధాన కోచ్ �
జొహన్నెస్బర్గ్: క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత దృఢంగా ఉంటాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టుకు ముందు ఆదివారం ద్రవిడ్ మాట్లాడుతూ.. �
T20 World Cup | భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. టీ20 ఫార్మాట్లో కోహ్లీ కెప్టెన్సీకి, భారత కోచ్గా రవిశాస్త్రికి చివరి మ్యాచ్ ముగిసింది. టీ20 ప్రపంచకప్లో నమీబియాతో