విద్యాశాఖలో అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారం నడుస్తున్నది. విద్యార్థులు ఎక్కువగా.. ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించిన విద్యా
ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏ�
సిద్దిపేట జిల్లాలో 13 మంది ఉపాధ్యాయులను టీచర్ల సర్దుబాటులో మరో పాఠశాలకు వెళ్లకుండా ఉపాధ్యాయ సంఘాలు చక్రం తిప్పాయి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయ సంఘం నేతలు ఈ 13 మంది టీచర్లను మరోచోటికి కదలకుండా నిలువరించినట్ట�
రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటుపై విద్యాశాఖ జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి.
రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరమింకా ప్రారంభమే కాలేదు. బడులు తెరుచుకోలేదు. విద్యార్థుల చేరికలు (ఎన్రోల్మెంట్) పూర్తికాలేదు. అయినప్పటికీ టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం కొనసాగుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఓట్ల వేటలో ప్రధాన జాతీయ పార్టీలు డబ్బులు వెదజల్లుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని
జిల్లా విద్యాశాఖలోకి వలసల జోరు పెరుగుతున్నది. నగర శివారు వరకు జిల్లా విస్తరించడంతో ఇతర జిల్లాల ఉపాధ్యాయులు వలస వచ్చేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. 20 శాతం ఉండాల్సిన స్థానికేతరులు.. ప్రస్తుతం 50 శాత�
పోస్టింగ్ ఇచ్చిన నాలుగు రోజులకే బదిలీ చేస్తామంటూ డీఈఓ నుంచి ఫోన్లు వస్తుండటంతో కొత్తగా పోస్టింగ్ల్లో చేరిన టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టుమని వారం గడవక ముందే బదిలీపై మరో ప్రాంతంలో రిపోర్ట్
రంగారెడ్డి జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్ కంటే ఎక్కువ జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులను వెనక్కి పంపి ప్రస్తుత ప్రమోషన్, బదిలీల్లో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ సోమవారం రంగారెడ్డ
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు సీఎం రేవంత్రెడ్డిని కోరాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించాయి.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఎస్జీటీలు తమ ఉపాధ్యాయ సంఘాల పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మండల కేంద్రంలో సమావేశమైన వారు..
టీచర్లకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. పదోన్నతులతో నిమిత్తం లేకుండా బదిలీలు చేపట్టడం ద్వారా నష్టం కలుగుతుందని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.