Air India Plane crash | ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. చెట్టు కింద ఉన్న ఫ్యామిలీ టీ స్టాల్ వద్ద నిద్రించిన యువకుడు ఈ దుర్ఘటనలో మరణించాడు. అతడి తల్లికి తీవ్రంగా కాలి�
సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఫొటో కనిపిస్తే చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం కుతకుతలాడుతన్నది. ఎక్కడ ఆయన బొమ్మ కనిపించినా తీసేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నది.
సిరిసిల్లలో ట్రేడ్ లైసెన్స్ లేదని ఓ టీ షాప్ను మూసేయాలని మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ షరతులు అందరికా? కొందరికేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పోచారం పోలీస్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో గంజాయి చాక్లెట్లను పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. ఇక్కడి ైప్లెఓవర్ వద్ద గల టీస్టాల్ నిర్వహిస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున�
Bill Gates : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్ తన భారత పర్యటన నుంచి ఓ వీడియోను షేర్ చేశారు. ఈ క్లిప్లో టీని ఆస్వాదిస్తూ ఆయన లోకల్ కల్చర్ను అనుభూతి చెందారు.
అదొక మారుమూల గ్రామం. అక్కడ ఒక పోలియో బాధితుడు. ఆయన భార్య కూడా పుట్టు మూగ. తల్లిదండ్రులు వృద్ధులు. వారికి ఏ ఆధారమూ లేదు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వం.
Viral Video | వన్య ప్రాణులు ఎక్కువగా అడవిలో జీవిస్తుంటాయి. ఆహారం, నీటి కోసం అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వస్తుంటాయి. తాజాగా సాంబార్ జాతికి చెందిన ఓ దుప్పి ఆహారం వెతుక్కుంటూ సమీపంలోని గ్రామంలోకి వచ్చింది. ఇందుకు �
Hyderabad | గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలోని టోలిచౌకీ ఫ్లై ఓవర్ కింద ఓ టీ స్టాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లో మంటలు చెలరేగాయి. టీ స్టాల్ యజమానితో పాటు స్థానికులు అక్కడ్నుంచి పరుగులు తీశారు.
తిరువనంతపురం : కరోనా మహమ్మారితో ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు బీటెక్ ఛాయ్ పేరుతో టీ దుకాణం తెరిచి జీవితంలో నిలదొక్కుకున్నారు.
జమ్మికుంట : జమ్మికుంట టీస్టాల్లో అమాత్యుడు హరీశ్రావు సందడి చేశారు. సోమవారం సాయంత్రం ఇల్లందకుంట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో జమ్మికుంటకు వచ్చారు. పట్టణంలోని చందన హోటల్�
న్యూఢిల్లీ: టీస్టాల్ వద్ద ఒక కోతి టీ గ్లాసులు, సాసర్లు కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఘంటా అనే ఇన్స్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాల్సిందే�
అహ్మదాబాద్ : గఉ గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన టీ దుకాణదారుడికి అహ్మదాబాద్లోని మేజిస్ట్రేట్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. తన కేసు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండటంతో నిరాశ చెందిన వ్యక్త�