మంత్రి బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా.. టీడీపీకి చెందిన సభ్యలు పలుమార్లు అడ్డుకున్నారు. స్పీకర్ ఎంతగా వారిస్తున్నా వినకుండా సభలో నినాదాలు చేయడంతో తమ్మినేని సీతారాంకు చిర్రెత్తుకొచ్చింది. ఫైనల్ వార్నింగ�
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించకుండా హుందాగా ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే...