సంస్థ నిబంధనలు ఉల్లంఘించి, నైతిక విలువలకు తిలోదకాలిచ్చారనే కారణంతో ఏకంగా వెయ్యిమందికిపైగా సిబ్బందిపై ఎయిర్ ఇండియా వేటు వేసింది. టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా వెళ్లిన తరువాత భారీ ప్రక్షాళన జరుగుతు
దేశీయ విమానయాన రంగ సంస్థ, టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా.. వ్యయ నియంత్రణ దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే ‘సంస్థ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా పలువురు ఉద్యోగులపై చర్యలకు దిగింది. ఉద్యోగులకు కల్పించే లీజర్ ట్రావెల్ పాలసీని దుర్వినియోగం చేసినందుకు గాను పెనాల్టీలు విధించేందుకు సిద్ధమైనట్టు తె
సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి రూ.758 కోట్లు విరాళమిచ్చి అతి పెద్ద దాతగా టాటా గ్రూపు అవతరించింది. గ్రూపులోని అన్ని సంస్థలు కలిపి ఒక్క బీజేపీకే 758 కోట్లు విరాళమివ్వగా, మిగిలిన అన్ని రాజకీయ పార్ట�
పాక్ గగనతలాన్ని మూసివేయడం వల్ల సంభవించిన నష్టాల నుంచి బయటపడటానికి రూ.4,000 కోట్లు రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎయిరిండియా కోరింది. పహల్గాం ఉగ్ర దాడి అనంతరం తమ సంస్థ తీవ్రంగా నష్టపోయిందని తెలిపింద
Tata Group | దేశంలోనే దిగ్గజ సంస్థల్లో టాటా గ్రూప్ (Tata Group) ముందు వరుసలో ఉంటుంది. దేశంలోనే అత్యంత విలువైన, విశ్వసనీయ సంస్థగా టాటా గ్రూప్కు మంచి పేరుంది.
టాటా గ్రూపునకు చెందిన తనైరా విస్తరణ బాట పట్టింది. ప్రతియేటా 15 నుంచి 20 కొత్తగా స్టోర్లను తెరవబోతున్నట్టు కంపెనీ సీఈవో అంబుజ్ నారాయణ్ తెలిపారు. వచ్చే రెండు నుంచి మూడేండ్లకాలంలో లాభాల్లోకి వచ్చే అవకాశం ఉ�
ఉద్యోగుల ఆకర్షణీయమైన బ్రాండ్లో తొలిస్థానంలో టాటా గ్రూపు నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది టాటా గ్రూపు సంస్థల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని ర్యాండ్స్టడ్ ఎంప్లాయిర్ బ్రాండ్ రీసర్చ్ 2025
అహ్మదాబాద్ విమా న ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ రూ.కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తుందని ఎయిరిండియా, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఎక్స్లో ప్రకటించారు.
Tata Group | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్స్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్�
Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) విలువ రూ.4.7 లక్షల కోట్లకు చేరిందని ఓ తాజా నివేదిక పేర్కొన్నది. దేశంలోని అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ వేదికల్లో ఒకటైన ఎన్ఎస్ఈ.. త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)క�