భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ�
TCS CEO : టీసీఎస్ సీఈవో కే శ్రీనివాసన్ ఈ యేడాది 26.52 కోట్ల జీతాన్ని ఆర్జించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వార్షిక ఆదాయం 4.6 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2025 మార్చి వార్షిక ఏడాది వరకు 26.52 కోట్లు జీతం పొందినట్లు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.2,903.22 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు పేర్కొంది.
భారత్సహా వివిధ దేశాల్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)దే భవిష్యత్తు అని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తున్నది. దేశీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చేపట్టిన సర్వేలో ప్రతీ 10 మందిలో ఆరు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. ఖర్చులను నియంత్రించుకోవడంలోభాగంగా సీనియర్ ఉద్యోగులకు అందించనున్న బోనస్లో 20 శాతం నుంచి 40 శాతం వరకు కోత విధించ�
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.11,909 కోట్ల నికర లాభాన్ని గడించింది. మార్జిన్లు తగ్గుముఖం పట్�
దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిలిచింది. ఈ ఏడాదికిగాను తాజాగా విడుదల చేసిన రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ (ఆర్ఈబీఆర్)లో మైక్రోసాఫ్ట్ను ఎక్కు�
దేశీయ టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)..ఫ్రెషర్లకు పెద్దపీట వేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకునేయోచనలో సంస్థ ఉన్నది.
దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, టెక్నాలజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరివరకు ఇదే ట్రెండ్ను కొనసాగించాయి.
భారత దిగ్గజ ఐటీ కంపెనీగా పేరొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో విచిత్రమైన పరిస్థితి కొనసాగుతున్నది. ఆ కంపెనీలో దాదాపు 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లకు బ్రేక్ పడింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్కేర్ రంగ సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్�
దేశంలో అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసింది. టాప్-25 కంపెనీలతో విడుదలైన ఈ వార్షిక లిస్టులో భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్