ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను నివారించడానికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో జిల్లా, మండల స్థాయి లో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ బృందాల వాహన తనిఖీల్లో పట్టుబడిన మాదక ద్రవాలను ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్, వ్యవసాయశాఖ అధికారుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించి ఎస్పీ రాహుల్ హెగ్డే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా�
నకిలీ విత్తనాలపై జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. జిల్లాలోని ఏ ఒక్క రైతు కూడా వాటి బారినపడకుండా చర్యలకు ఉపక్రమించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతులకు రైతువేదిక భవనాల్లో ఎలా అప్రమత్తంగ�
ఏపీ సీఎం జగన్పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏకంగా సీఎంపై దాడి జరగటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
నస్పూర్ శివారులోని సర్వేనంబర్-42లో టీఎన్జీవోస్కు కేటాయించిన 32.02 ఎకరాల భూమి వివాదాలకు దారితీస్తున్నది. 2000లో అప్పటి ప్రభుత్వం టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగించగా, అందులోనే తమకు సైతం భూమి ఉం�
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలం సీజన్లో పత్తి పంటను సాగు చేశారు. జిల్లాలో నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం. పత్తి సాగు రైతులకు లాభదాయకంగా మారింది.
నకిలీ విత్తనాలపై వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని ఓ ఇంట్లో అనధికారికంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలు లభ్యమైన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో విత్తన వ�
శాంతిభద్రతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. పోలీస్శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త వాహనాలు కేటాయించడం, �
రైతులను మోసం చేస్తున్న దళారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. పంట ఉత్పత్తులకు అధిక ధరల ఆశ చూపించి కొనుగోలు చేశాక డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేస్తున్న వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు శా�
టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు భద్రాద్రి జిల్లాలో నకిలీ విత్తన మాఫియాకు అడ్డుకట్ట నిరంతర పర్యవేక్షణకు అమల్లోకి ఆన్లైన్ విధానం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు గతంలో కే