Nikki Haley: భారత్తో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అమెరికా రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ పేర్కొన్నారు. ఇండియాను స్వేచ్చాయుత, ప్రజాస్వామ్య భాగస్వామిగా భావించాలని ఆమె అన్నారు. న్యూస్వీక్ మ్యా�
అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు దేశీయ ఎగుమతుల్ని గట్టిగానే ప్రభావితం చేయనున్నాయి. మంగళవారం లోక్సభలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శ�
గాజాను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చ�
భారత్పై ట్రంప్ సర్కారు తీరుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం కార్యదర్శి దమ్ము రవి ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై 50 శాతం టారిఫ్లు విధించడంలో తర్కబద్ధత
భారతీయ దిగుమతులపై అమెరికా తొలుత విధించిన 25 శాతం సుంకాలు గురువారం(ఆగస్టు 7) నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు అర్ధరాత్రి!! వందలాది కోట్ల డాలర్ల సుంకాలు అమెరికాలోకి ఇప్పుడు ప్రవహిస్తాయి అని అమెరికాలో గడియారం �
Donald Trump: రష్యా నుంచి ఇండియా ఇంధనాన్ని కొనుగోలు చేయడం లేదని తెలిసిందని, ఒకవేళ నిజమైతే ఇది మంచి నిర్ణయమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే దీనిపై సమగ్రమైన వివరాలు తెలియదన్న
ప్రపంచ దేశాలపై సుంకాలతో (Trump Tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. 70కిపైగా దేశాలపై ఉన్న పరస్పర సుంకాలను 10 శాతం నుంచి 41 శాతం వరకు పెంచారు.
ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు (Trump Tariffs) విధించనున్నట్లు ప్రకటించారు.
‘బ్రిక్స్' దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కన్నెర్ర చేశారు. బ్రిక్స్ కూటమిలో భారత్ కొనసాగాలనుకుంటే 10శాతం అదనపు సుంకాన్ని అమెరికాకు కట్టాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు.
బ్రిక్స్ అనుకూల దేశాలకు అగ్రరాజ్య అధినేత ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతుగా ఉండే బ్రిక్స్ సమాఖ్యలోని ఏ దేశంపైనైనా 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని, దీనికి ఎలాంటి మినహ�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భీకర నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన టారిఫ్ ప్రకంపనలు యావత్తు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం భారతీయ సూచీలపైనా పడి�
Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 27 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. తాజా నిర్ణయంతో దేశంలోని వ్యవసాయ రంగానికి చెందిన చేపలు-రొయ్యలు, పాల ఉత్పత్తులు, కార్పెట్లు, చెప్పులు, బం