ఒకనాడు శ్రీదాముడనే గోపాలకుని సూచనమేరకు వాసుదేవాగ్రజుడు బలరాముడు రౌద్రాకారం ధరించి ఆ రాసభా(గాడిద)సురుని నాలుగు కాళ్లు ఒక్కచేతితో కలిపి ఒడిసిపట్టి, గిరగిర తిప్పి, ఒక తాటి చెట్టుకేసి విసరికొట్టి వాణ్ని మ�
తాను కాని జడములైన దేహాదులను తాను అనీ, తనవి అనీ భ్రాంతి పడటమే మోహం- అజ్ఞానం.
ఆ భ్రమ తొలగటమే ప్రమ- యథార్థ జ్ఞానం. ‘జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః’
(గీత)- ఆ అజ్ఞానం పరమాత్మ జ్ఞానం కలిగితేనే నశిస్తుంది.
‘గోవల్లభుడ నేను, గోవులు మీరు’... వేదాంత పరంగా అహం (నేను) పదానికి పరబ్రహ్మ అని అర్థం. ‘అహం బ్రహ్మాస్మి’- ‘నేనే పరబ్రహ్మని’ అనే ఈ విజ్ఞానం లేని అజ్ఞానులైన మీరందరూ గోవులు- పశువులు. నేను గోవల్లభుడను- పశుపతిని అని �
భాగవత దశమ స్కంధానికి లక్షణం విలక్షణమైన ‘నిరోధం’. అది శమ- మనోలయ స్వరూపం, అమనస్కత. ‘తోయస్థం లవణం యథా’- ఉప్పురాయి నీటిలో తన స్వరూపాన్ని కోల్పోవు చొప్పున జీవుని మనసు దేవుని చేత దేవుని యందు ఒప్పుగా లీనమవడమే నిర�
శుకుడు పరీక్షిత్తుతో.. పాండవేయా! దాయాదులైన దానవుల వలన తన తనయులు ఆఖండా (ఇంద్రా)దులకు కలిగిన దుర్గతిని తలచి దేవమాత అదితి అనాథ వలె అలమటిస్తోంది. ఒకరోజు కశ్యపుడు వేడుకలు లేక వెలవెల పోతున్న తన ఇల్లాలు అదితి ఆశ్�