తాండూరు రూరల్ : తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో పీర్ల (మొహర్రం) పండుగ సందర్భంగా పీర్లను చావడీల్లో కూర్చోబెట్టారు. పండుగ సందర్భంగా తారతమ్యబేధం లేకుండా కలిసి కట్టుగా గ్రామాల్లో అసైదుల ఆడుతున్నారు. మహిళల
ఎడతెరిపిలేని వానలు| వికారాబాద్: జిల్లావ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిగిలోని బీసీ కాలనీ నీటమునిగింది. �
సిమెంట్ కార్పొరేషన్| ప్రభుత్వరంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు �
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | సీఎం కేసీఆర్ కొవిడ్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.