గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘ఆకాశ వీధుల్లో’. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ నాయికగా నటించింది. జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై మనోజ్ డీకే, డాక్టర్ మణికంఠ ని�
సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రావణ కళ్యాణం’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. జేవీ మధుకిరణ్ దర్శకుడు. హాల్సియాన్ మూవీస్, ఎం.ఎఫ్.ఎఫ్ మద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మ�
భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతులు, భిన్న భాషల మేళవింపు. రాష్ర్టానికో భాష, ఊరికో యాస, ప్రాంతానికో పండుగ, ఇంటికో సంప్రదాయం. అందుకే భారత్ గురించి తెలుసుకోవడం అంటే చాలామందికి ఆసక్తి. ఇక్కడి భాషలు నేర్చుకోవడ
విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’. ఏ.వినోద్కుమార్ దర్శకుడు. రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నందా నిర్మిస్తున్నారు. సునైనా కథానాయిక. ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. పోలీస్గా విశాల్ ప�
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కడువా’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ అండ్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకాల
దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణి అవుతున్నది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తెలుగు, తమిళంలో మంచి స్టార్డమ్ను సంపాదించుకున్న ఈ అమ్మడు మాతృభాష కన్నడంలో ఇప్పటివరకు సినిమా చేయలేదు. తాజాగా �
బీజేపీకి మరో మిత్రపక్షం దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయపార్టీతో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే ఇప్పుడు ఆ పార్టీపై దుమ్మెత్తిపోసింది.
తమిళ హీరో శివకార్తికేయన్ నేరుగా తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎస్కే 20’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. మరియా ర్యాబోషప్క నాయిక. సత్యరాజ్ కీల�
హిందీపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ప్రధాని మోదీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో హిందీతో సమానంగా తమిళాన్ని కూడా అధి�
మన దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ, దీన్ని హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై రుద్దలేమని..హిందీ భాషను "రాజ్యాంగంలో జాతీయ భాష"గా పేర్కొనలేదని అన్నాడు సోనూ నిగమ్ (Sonu Nigam) స్పందించాడు.
సునైనా కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘రెజీనా’. డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించారు. అదే పేరుతో తెలుగు అనువాదం త్వరలో విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మహిళా ప్రధానంగా నడిచే కథ ఇది. థ్�
తనదైన శైలి అభినయంతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు మురళీశర్మ. తాజాగా ఆయన ‘కబ్జా’ చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్ని ప�
తెలుగు తెరపైకి మరో కొత్త నాయిక రాబోతున్నది. మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన మిర్నా మీనన్ టాలీవుడ్లో అడుగుపెడుతున్నది. యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త సినిమాలో ఒక నాయికగా దిగాంగన సూర్య
అథర్వా, మిష్టి, అనైకాసోటి జంటగా నటిస్తున్న చిత్రం ‘డస్టర్ 1212’. బద్రీ వెంకటేష్ దర్శకుడు. మరిపి విద్యాసాగర్, విసినిగిరి శ్రీనివాస్ రావు నిర్మాతలు. గురువారం చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు