వడోదరా వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో హైదరాబాద్ యువ ప్లేయర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ కాంస్య పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైన
తెలంగాణ అంతర జిల్లాల టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో వేదాంశ్ టైటిల్తో మెరిశాడు. బుధవారం జరిగిన బాలుర అండర్-11 ఫైనల్లో వేదాంశ్ 11-9, 11-9, 13-11 తేడాతో శ్రీనీర్రెడ్డిపై అద్భుత విజయం సాధించాడు. మరోవైపు మహమ్�
విశాఖపట్నం వేదికగా జరిగిన 50వ ఆల్ ఇండియా ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ట్ర స్టార్ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ పసిడి పతకంతో మెరిసింది.
యూటీటీ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్యాడ్లర్ల జోరు కొనసాగుతున్నది. మొయినాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ అండర్-13 బాలికల విభాగంలో తెలంగాణ ప్లేయర్ వెంకట మహిమ కృష్ణ 3-2�
జమ్ము వేదికగా ఇటీవల జరిగిన జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన యువ ప్లేయర్ ఆకుల శ్రీజకు సముచిత రీతిలో సన్మానం జరిగింది. ఆనంద్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వ�
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 9వ రాష్ట్ర అంతర్జిల్లాల టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో జతిన్దేవ్ రెండు టైటిళ్లతో మెరిశాడు. శనివారం జరిగిన బాలుర అండర్-15 విభాగంలో జతిన్ 11-8, 11-8, 12-10, 11-9తో శౌర్యరాజ్ సక్స
ఆసియన్ కప్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా కాంస్య పతకం నెగ్గింది. 39 ఏండ్ల టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి భారత టీటీ ప్లేయర్గా మనిక రికార్డులకెక్కింది.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�