Hardik Pandya: విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును హార్దిక్ పాండ్యా బ్రేక్ చేశాడు. గ్వాలియర్లో బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్లో ఆ రికార్డును నెలకొల్పాడు.
ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచాక స్వదేశంలో ఆడిన తొలి టీ20 మ్యాచ్లో యువ భారత్ దుమ్మురేపింది. తమకంటే అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన బంగ్లాదేశ్ను 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది.
బౌలర్లకు కాలరాత్రులను మిగుల్చుతూ బ్యాటర్లు పండుగ చేసుకుంటున్న పొట్టి ఫార్మాట్లో మంగోలియా జట్టు మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకుంది. గతేడాది ఆసియా క్రీడల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్ర�
విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (36 బంతుల్లో 70; 12 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపడంతో వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా జయకేతనం ఎగరవేసింది. తన వందో అంతర్జాతీయ టీ20లో వార్నర్ శివాలెత్తడంతో శుక్రవ
పొట్టి ఫార్మాట్లో కంగారూలకు గట్టి పోటీనిచ్చిన భారత మహిళల జట్టు సిరీస్ మాత్రం సాధించలేకపోయింది. తొలి పోరులో నెగ్గి ఆశలు రేపిన టీమ్ఇండియా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయింది. కెప్�
ఆసియా చాంపియన్స్ భారత్కు ఆదిలోనే చుక్కెదురైంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న టీమ్ఇండియాకు ఇంగ్లండ్ దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. వాంఖడేలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ అదిరిపోయే బోణీ కొట్
స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇవ్వడంతో తనకు తెలిసిన అన్ని షాట్లను ప్రదర్శిస్తున్నానని, నిర్భయంగా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబడుతున్నానని టీమ్ఇండియా ఓపెనర్ జైస్వాల్ తెలిపాడు.
సమీప భవిష్యత్తులో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 మ్యాచ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వన్డే ప్రపంచకప్కు ముందే తెలిపాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది నవంబరులో టీ20 ప్రపంచకప్ తర్వ�
ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్.. విండీస్తో టీ20 సిరీస్ను సమం చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం అమెరికా వేదికగా జరిగిన నాలుగో పోరులో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. �
వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్కు న్యూజిలాండ్ చేతిలో తొలి ఓటమి ఎదురైంది. వన్డే సిరీస్ వైట్వాష్ ఎదుర్కొన్న కివీస్ పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియాకు చెక్ పెట్టింది.
Hardik Pandya | త్వరలో భారత క్రికెట్ జట్టు నాయకత్వ మార్పు జరుగనుందా? పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నది. జట్టు పూర్తిస్థాయి కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వరుస గాయాలు, ఫిట్నెస్ లేమితో
తెలంగాణ యంగ్ ప్లేయర్ గొంగడి త్రిష దుమ్మురేపడంతో న్యూజిలాండ్ మహిళల అండర్-19 జట్టుతో ఆదివారం జరిగిన నాలుగో టీ20లో భారత అండర్-19 జట్టు ఘనవిజయం సాధించింది.