కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఓటమితో ప్రారంభించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన పోరులో హర్మన్ప్రీత్ బృందం 9 వికెట్ల తేడాతో ఓడి�
భారత్తో జరిగిన చివరి టి20మ్యాచ్లోనూ వెస్టిండీస్కు పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో ఇండియా 88 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. తొలుత టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వ�
బ్రిస్టల్ : ఐర్లాండ్తో జరిగిన తొలి టి20మ్యాచ్లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ రేజా హెండ్రిక్స్ వరుసగా నాలుగో అర్ధసెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలి�
సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంత�
వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొ�
న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 16 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం చెమటోడ్చుతోంది. ఇంకా రెండు వికెట్
టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో అరుదైన రికార్డుకు తెరలేపాడు. టీ20 మెన్స్ వరల్డ్ కప్ టోర్నమెం
చివరి టీ20లో భారత మహిళల ఓటమి చెమ్స్ఫోర్డ్: ఇంగ్లండ్ చేతిలో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు టీ20 సిరీస్ను కూడా చేజార్చుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఆఖరి పోరులో హర్మ
ముంబై: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయంలో మరో
కొలంబో: శ్రీలంక ఆల్రౌండర్ తిసారా పెరీరా సోమవారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 11 ఏండ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఏడు క్రికెట్ ప్రపంచకప్ల్లో శ్రీలంకకు ప్రాతినిధ్య
భారత మహిళల చేతిలో దక్షిణాఫ్రికా చిత్తులక్నో: భారత యువ సంచలనం షెఫాలీ వర్మ (30 బంతుల్లో 60; 7ఫోర్లు, 5 సిక్స్లు) వీరబాదుడుతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు చిత్తయింది. మంగళవారం మూడో టీ20లో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యఛేదనలో స్పిన్నర్ ఆస్టన్ అగర్(6/30) ధాటికి కివీస్ 17.1 ఓవ�