NZ vs SA : తొలి సెమీఫైనల్లో శుభారంభంతో పైచేయి సాధించాలనుకున్న దక్షిణాఫ్రికాకు కొత్త బౌలర్ బిగ్ షాకిచ్చాడు. సూపర్ 8 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ విజయాల్లో కీలకమైన కొలే మెక్కొన్చీ(2-9) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడ
Sanju Samson : ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్ చాలు.. క్రికెటర్ల జీవితమే మారిపోతుంది. జట్టును గెలిపించే చిరస్మరణీయ ఆటతో చరిత్రకెక్కిన ఆటగాళ్లు చాలామందే. ఇప్పుడు వారి జాబితాలో సంజూ శాంసన్(Sanju Samson) కూడా చేరిపోయాడు.
NZ vs SA : ఆల్రౌండ్ షోతో ప్రత్యర్థులకు చెక్ పెడుతున్న సఫారీ టీమ్.. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ను ఢీకొడుతోంది. టాస్ గెలిచిన బ్లాక్ కాప్స్ సారథి శాంట్నర్ బౌలింగ్ తీసుకున్నాడు.
WI vs IND : చావోరేవో పోరులో భారత జట్టు పంజా విసిరింది. భారీ స్కోర్ల మ్యాచ్లో సంజూ శాంసన్(97 నాటౌట్) అర్ధ శతకంతో విరుచుకుపడగా విండీస్ ఆశలు ఆడియాశలయ్యాయి.
WI vs IND : చావోరేవో మ్యాచ్లో సంజూ శాంసన్ (55 నాటౌట్ )క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు పడినా జోరు తగ్గించని సంజూ.. అర్ధ శతకం బాదేశాడు.
WI vs IND : ప్రపంచకప్లో వరుసగా నిరాశపరుస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మ(10) మళ్లీ విఫలమయ్యాడు.హోల్డర్ ఓవర్లో ఫోర్తో అలరించిన ఇషాన్ కిషన్(10) సైతం బౌండరీ లైన్ వద్ద హిట్మైర్కు చిక్కాడు.
WI vs IND : చావోరేవో పోరులో వెస్టిండీస్ సమిష్టి కృషితో భారత్కు భారీ స్కోర్తో సవాల్ విసిరింది. ఓపెనర్ రోస్టన్ ఛేజ్(40), రొవ్మన్ పావెల్(34 నాటౌట్), జేసన్ హోల్డర్(37 నాటౌట్)ల విధ్వంసంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించి
WI vs IND : సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2-11 కీలక మ్యాచ్లో తన తడాఖా చూపిస్తున్నాడు. ఒకే ఓవర్లో రెండు బిగ్ వికెట్లు తీసి వెస్టిండీస్ను షాక్లో పడేశాడు.
WI vs IND : సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్లో భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేస్తున్నారు. ఆచితూచి ఆడిన షాయ్ హోప్(25 నాటౌట్), రోస్టన్ ఛేజ్(20 నాటౌట్)లు ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు.
SA vs ZIM : పొట్టి ప్రపంచకప్లో ఆధిపత్యం కొసాగిస్తున్న దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్కు దూసుకెళ్లింది. నాకౌట్ దశలో బలమైన భారత్, వెస్టిండీస్ను చిత్తు చేసిన సఫారీ టీమ్.. ఆదివారం చివరి మ్యాచ్లోనూ పంజా విసిరింది
SA vs ZIM : సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన జింబాబ్వే గొప్పగా పోరాడుతోంది. అజేయంగా గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికాను చెమటోడ్చేలా చేస్తోంది.
T20 World Cup : పొట్టి ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించడంతో భారత్లోనే బిగ్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఈడెన్ గార్డెన్స్, వాంఖడేలో సెమీ ఫైనల్ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.