ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన, పవిత్రమైన వివాహ బంధం భారత వివా హ వ్యవస్థ. ఇది ఆధునిక సంస్కృతి విషపు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది. పాశ్చాత్యీకరణ మోజులో భార్యభర్తల మధ్య పరస్పర అనుమానాలు, అపనమ్మకాలు
తెలంగాణలో అమలుచేస్తున్న మున్సిపల్ పన్నుల విధానం చాలా బాగున్నదని హిమాచల్ప్రదేశ్ మున్సిపల్ శాఖ అధికారులు ప్రశంసించారు. మున్సిపల్ పన్నుల వసూళ్లు చాలా సులువుగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ విధానాలన
గ్రేటర్లో ఏదైనా ఇంటి చిరునామా కనుగొనాలంటే నానా తిప్పలు పడాల్సిందే. ఈ సమస్యను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నది. గ్రేటర్లోని ఇండ్లకు డిజిటల్ నంబర్లు కేటాయించనున
మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం మిర్చి సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారడంతోపాటు వ్యవసాయ బావుల్ల
టీఎస్ఆర్టీసీలో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే మూడు సర్వీసుల్లో ఈ సేవలను గురువారం నుంచి ప్రారంభించినట్లు ఆసిఫాబాద్ డీఎం సుగుణాకర్ తెలిపారు
ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు మార్చిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, అధికారులు మాటలు మంచిగానే చె�
నగరంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం స్మార్ట్సిటీలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ వై సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థల�
ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం లేకుండానే 2022 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగానే కొందరు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై విమర్శలు �