మద్యం మత్తులో మూసీలో ఈత కొడతానంటూ దిగిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శంకర్నగర్కు చెందిన మహ్మద్ సలీం(32) కూలీ. గురువారం సాయంత్రం పూటుగా మద్య
Malavika | యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యో రామ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మలయాళ చిత్రం ‘జో’తో ప్రేక్షకుల మనసులు
ఈత సరదా ఆరుగురి ప్రాణాలు తీసింది. పెళ్లి వేడుక కోసం వచ్చి అప్పటిదాకా తమతోనే ఉన్న తమ బిడ్డలు అనుకోని దుర్ఘటనతో అనంతలోకాలకు వెళ్లిపోవడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చింది.
ఈత కొడుదామనే సరదా వారి ప్రాణాల మీదకు వచ్చింది. హుజూర్నగర్లో వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు దిగి అందులో మునిగి శుక్రవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్ల�
ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను చెరువు బలి తీసుకున్న ఘటన పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ది. వేసవి సెలవు లు ఇచ్చారనే ఆనందంలో పెద్దకొత్తపల్లి మండల కేం దానికి చెందిన
Rayapol SI | విద్యార్థులు చల్లదనం కోసం చుట్టుపక్కల ఉండే కుంటలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని రాయపోల్ ఎస్సై రఘుపతి సూచించారు.స్నేహితుల ప్రోద్భలంతో ఈతకు వెళ్లడం లాంటివి చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు.
ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని శామీర్పేట పెద్ద చెరువు కాల్వ వద్ద ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ కు చె�
మండలంలో బుధవారం ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతవగా అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని దేశ్ముఖి గ్రామం విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫ�
Boy | బాలుడు ఈతకని వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మల్లంపేటలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు మల్లంపేట గ్రామానికి చెందిన కురుమ దుర్గయ్య అనే 12 సంవత్సరాల బాలుడు.
ఈత సరదాకు మద్యం మత్తు తోడై చిన్ననాటి స్నేహితులను విడదీసింది. ఈత కొడుతు ఒకరు కాపాడేందుకు వెళ్లి మరొకరు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
ఈత సరదాకు తోడు మద్యం మత్తు చిన్ననాటి స్నేహితులను విడదీసింది. ఈత కొడుతూ ఒకరు కాపాడేందుకు వెళ్లి మరొకరు నీట మునిగి గల్లంతైన ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కొండపోచమ్మ సాగర్లో ఈత కోసం వెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఘటనలో మరణించిన బన్సీలాల్పేట్ డివిజన్లోని చా�