ఈత సరదా ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం గ్రామానికి చెందిన పదో తరగతి పరీ�
వేసవి అనగానే.. పిల్లలకు ఈత నేర్పించాలని భావిస్తారు తల్లిదండ్రులు. పల్లెల్లో అయితే వాగులు, బావుల్లో పెద్దలు దగ్గరుండి ఈత కొట్టడం నేర్పిస్తుంటారు. అదే నగరవాసులు పిల్లల్ని స్విమ్మింగ్ పూల్స్కు తీసుకెళ్�
సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పట్టణంలోని ఎన్టీఆర్కాలనీకి చెందిన శివ (13), నాగబాబు (14) ఆదివారం మధ్యాహ్నం సమయంలో స�
నగరంలోని బర్కత్పుర ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ ఓపెన్ వాటర్ స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్ స్విమ్మింగ్లో మరో కొత్త రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్లోని కుక్�
వర్షంలో సైతం విద్యుత్ అధికారులు కష్టపడి పని చేశారు. విద్యుత్ సరఫరాలో రైతులకు ఇబ్బంది లేకుండా చెరువులో తెగిపడిన విద్యుత్ వైర్లను ఈదుకుంటూ వెళ్లి పునరుద్ధరించారు.
మద్యం మత్తులో మూసీలో ఈత కొడతానంటూ దిగిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శంకర్నగర్కు చెందిన మహ్మద్ సలీం(32) కూలీ. గురువారం సాయంత్రం పూటుగా మద్య
Malavika | యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యో రామ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మలయాళ చిత్రం ‘జో’తో ప్రేక్షకుల మనసులు
ఈత సరదా ఆరుగురి ప్రాణాలు తీసింది. పెళ్లి వేడుక కోసం వచ్చి అప్పటిదాకా తమతోనే ఉన్న తమ బిడ్డలు అనుకోని దుర్ఘటనతో అనంతలోకాలకు వెళ్లిపోవడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చింది.
ఈత కొడుదామనే సరదా వారి ప్రాణాల మీదకు వచ్చింది. హుజూర్నగర్లో వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు దిగి అందులో మునిగి శుక్రవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్ల�
ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను చెరువు బలి తీసుకున్న ఘటన పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ది. వేసవి సెలవు లు ఇచ్చారనే ఆనందంలో పెద్దకొత్తపల్లి మండల కేం దానికి చెందిన