ఎండల్లో హాయ్ హాయ్ అంటూ కేరింతలు కొడుతూ పిల్లలు స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తున్నారు. స్విమ్మింగ్ సంతోషమే కాదు ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కాపాడుకునే నైపుణ్యం కూడా. కాబట్టి పిల్లలకు స్విమ్మింగ్ నేర్పి�
వారంతా స్నేహితులు.. వేసవి సెలవులు కావడంతో ప్రతిరోజూ కలుస్తూ సరదాగా గడుపుతున్నారు. రోజువారీలాగానే కలుసుకున్న వీరు స్విమ్మింగ్ కోసమని సిరిసిల్ల శివారులోని మానేరు వాగుకు వెళ్లారు. మొదట నీటి కుంటలో దిగిన �
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామోజిపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆదివారం ఈతకు వెళ్లి నీటమునిగి మృతిచెందారు. ఎస్సై చైత్యన కిరణ్ వివరాల ప్రకారం.. బస్వరాజు(10
Sangareddy : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పుడుపల్లి పంచాయతీ పరిధిలోని రామోజీపల్లిలో విషాదం నెలకొంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు బాలురు మరణించారు.
Bengaluru Couple : భార్యాభర్తలు వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. శ్రీలంక నుంచి ఇండియాకు కేవలం 11 గంటల్లో స్విమ్మింగ్ చేశారు. బెంగుళూరుకు చెందిన ఆ కపుల్ కేవలం నాలుగేళ్ల క్రితమే ఈత నేర్చుకున్నది.
గోదావరి నదిలో ఈతకు వెళ్లిన మామ, అల్లుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలోపురానికి చెందిన వార్డు సభ్యుడు బొమ్మరాజు నరేశ్ (30), రొయ్యూరుకు చెందిన ఇతడి సోదరి కుమారుడు జిట్ట విష్�
Narsapur | సిద్దిపేట జిల్లాలో విషాదంలో చోటు చేసుకుంది. నాచారం చెక్ డ్యాంలో ఈతకోసం వెళ్లి నర్సాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు మృతి చెందారు.
మనవడికి, మనుమరాలికి ఈత నేర్పించడానికి వెళ్లి కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం ఆవాసం అనీరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స�
Nirmal : నర్సాపూర్ (జి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) లో శుక్రవారం చోటుచేసుకుంది. వేసవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల జీవితం విషాదంగా ముగిసింది.
కూతుర్ని కాపాడేందుకు ఓ తల్లి తన ప్రాణాలకు తెగించింది. ఈత నేర్చుకుంటున్న కూతురు మునిగిపోతుందని.. తనకు స్విమ్మింగ్ రాకపోయినా సరే కాపాడేందుకు నీటిలోకి దూకేసింది. అదే నీటిలో మునిగి మరణించింది. నాగర్కర్నూల�