Harish Rao | స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి న�
PM Modi | ఈ నెల 30న లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో పర్యటించనున్నారు. స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేయనున్నారు.
ప్రముఖులందరూ అత్యంత విమర్శలకు గురైనవారే’ అన్న స్వామి వివేకానంద సూక్తి కె.చంద్రశేఖరరావుకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాగిన అవిశ్రాంత పోరాటం, స్వరాష్ట్రం కల సాకారమైన తర్వాత గత పదేండ్లలో �
Swami Bodhamayananda | స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న సందర్శించిన సికింద్రాబాద్లోని మెహబూబ్ కాలేజీ ముమ్మాటికీ పుణ్యక్షేత్రమేనని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద పేర్కొన్నారు.
స్వామి వివేకానంద జ యంతి సందర్భంగా శుక్రవారం జడ్చర్లలో వేర్వేరు గా పలువురు నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులోని వివేకానందుడి విగ్రహానికి జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్యత
స్వామి వివేకానందుడు యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడని, ఆయన ప్రసంగాలు, సూక్తులు యువతకు స్ఫూర్తిదాయకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక వైశ్య భవన్లో ట్రస్మా ఆధ్వర్యంలో స్వామి �
వివేకానంద యుక్త వయసులో ఉన్నప్పుడు తండ్రి విశ్వనాథ దత్తా హఠాత్తుగా కన్నుమూశారు. ఒక్కసారిగా ఆ కుటుంబమంతా పేదరికంలో కూరుకుపోయింది. పెద్ద కుమారుడైన వివేకానంద అత్యంత మేధావి, పట్టభద్రుడు. అయినా ఎక్కడా ఉద్యో�
దేశం కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళలకు ప్రాణం పోస్తూ వాటిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన భారతీయులకే దక్కింది. శిల్పులు తమ నైపుణ్యంతో ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా శిలలు, సిమెంట్, �
వివేకానందుడు నేటి తరానికి ఆదర్శప్రాయుడని ప్రజాప్రతి నిధులు, నాయకులు కొనియాడారు. గురువారం వివేకానందుడి 160వ జయంత్యుత్సవాలను ని యోజకవర్గవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.