Telangana | నారాయణ్పూర్: స్వామి వివేకానంద అండర్ -20 పురుషుల జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్స్లో తెలంగాణ పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది.
నారాయణ్ఫూర్ (ఛత్తీస్గఢ్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా ఆదివారం మణిపూర్.. 4-1 తేడాతో తెలంగాణను ఓడించి సెమీస్కు అర్హత సాధించింది.