‘కొత్త కంటెంట్ని ఆడియన్స్ ఆదరిస్తారన్న నమ్మకంతో చేసిన సినిమా ‘స్వాగ్'. అనుకున్నట్టే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నా కేరక్టర్లు, గెటప్స్కి మంచి స్పందన వస్తున్నది. పొద్దున్నుంచీ ఈ సినిమా తా�
వంశాలు, తరాల నేపథ్యంలో జరిగే పెద్ద కథ ఇది. దీనిని తెరపై తీసుకురావడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ఏ సినిమాలో నేను డబుల్ యాక్షన్ చేయలేదు. అలాంటిది ఇందులో నాలుగు పాత్రల్ని పోషించాను’ అన్నారు హీరో శ్రీవిష్ణు. �
‘ఈ సినిమాకు ముందు ‘స్వాగనిక వంశానికి సుస్వాగతం’ అని టైటిల్ పెట్టాలనుకున్నాం. యూత్ పలకడానికి ఇబ్బందిపడతారని ‘స్వాగ్' అని పేరు పెట్టాం. ఇది ఒక వంశానికి చెందిన కథ. 1500వ సంవత్సరంలో కథ మొదలవుతుంది.
శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందిన యునిక్ ఎంటైర్టెనర్ ‘స్వాగ్'. ‘రాజ రాజ చోర’ ఫేం హసిత్ గోలి దర్శకుడు. పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సంద
స్టార్ స్టేటస్ సాధించిన అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో రీతూవర్మ ఒకరు. ఎంతో శ్రమిస్తేగానీ ఆమె ఈ స్థాయికి రాలేదు. హీరోయిన్ ఫ్రెండ్స్లో ఒకరిగా ఆమె కనిపించిన సినిమాలు చాలా ఉన్నాయి.
శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరాజాస్మిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘శ్వాగ్'. ‘రాజ రాజ చోర’ఫేం హసిత్ గోలి దర్శకుడు. పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘డిఫరెంట్ జనరేషన్స్ నేపథ్యంలో సాగే సినిమా ‘స్వాగ్'. వంశవృక్షాన్ని ఆవిష్కరిస్తూ తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. సింగా అనే కేరక్టర్ ప్రజెంట్ జనరేషన్. 90sకి సంబంధించిన కేరక్టర్ ఉంటుంది. అలాగే 70sకి సంబంధిం
వరుస విజయాలతో జోరు మీదున్నాడు యువహీరో శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘స్వాగ్'. హసిత్గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
యువహీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘స్వాగ్'. హసిత్గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వ�
వరుస విజయాలతో జోరు మీదున్నాడు యువహీరో శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘స్వాగ్'. హసిత్గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రతి సినిమాలో పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఇటీవల ‘ఓం భీమ్ బుష్' సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తాజాగా ‘శ్వాగ్' చిత్రంలో నటిస్తున్నారు. హసిత్గోలి దర్శకత్వం
శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘శ్వాగ్'. రీతూవర్మ కథానాయిక. మీరాజాస్మిన్ ఓ ప్రత్యేకపాత్ర పోషిస్తున్నది. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో తనదైన నటనతో మెప్పిస్తున్నారు.