కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో నల్లగొండ నగరానికి మెరుగైన ర్యాంక్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నల్లగొండ నగర కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర సూచించా
స్వచ్ఛ సర్వేక్షణ్లో నల్లగొండ కార్పొరేషన్కు మెరుగైన ర్యాంకు సాధనకు అధిక సంఖ్యలో సిటిజన్ ఫీడ్ బ్యాక్ నమోదు అయ్యేలా మెప్మా సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద
క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తొలి స్థానాన్ని సంపాదించుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తిం�
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో తెలంగాణకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అవార్డుల్లో సింహభాగం తెలంగాణకే దక్కాయి. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రెండంటే రెండు అవార్డులకే పరిమతమ�
బండ్లగూడ జాగిర్ (Bandlaguda Jagir) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారం దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో నాడు స్వచ్ఛ సర్వేక్షణలో అనేక ర్యాంకులు సాధించిన బండ్లగూడ జాగిర్ మున్సిపల్ �
హైదరాబాద్ నగరం స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుస్తుందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో వచ్చిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలను రాబడుతుందా? ప్రస్తుత పారిశుధ్య నిర్వహణలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే అనేక
నిజామాబాద్ నగర పాలక సంస్థలో చెత్త సేకరించే వాహనాలకు సుస్తీ చేసింది. నగర సుందరీకరణలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు విలువ చేసే అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేశారు. అందులో రోడ్ క్లీనర్, ఫాగి�
స్వచ్ఛ సర్వేక్షణ్-23లో జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయి క్లీన్ సిటీ అవార్డులు వరించాయి. లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియాలో 9వర్యాంకు సాధించి, ఫైవ్స్టార్ రేటింగ్లో ఈ అవార్డును దక్కించుకుంది.
అయిజ మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరిసింది. మున్సిపల్ అధికారుల కృషి ఫలించి మేటిగా నిలిచింది. పారిశుధ్య నిర్వహణలో చేసిన కృషికి ఓడీఎఫ్ ఫ్లస్ ఫ్లస్ పట్టణంగా గుర్తింపు సాధించింది.
Harish Rao | స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సిద్దిపేట మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చ�
స్వచ్ఛతపై రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వచ్ఛతాహీసేవలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర�