క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తొలి స్థానాన్ని సంపాదించుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తిం�
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో తెలంగాణకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అవార్డుల్లో సింహభాగం తెలంగాణకే దక్కాయి. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రెండంటే రెండు అవార్డులకే పరిమతమ�
బండ్లగూడ జాగిర్ (Bandlaguda Jagir) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారం దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో నాడు స్వచ్ఛ సర్వేక్షణలో అనేక ర్యాంకులు సాధించిన బండ్లగూడ జాగిర్ మున్సిపల్ �
హైదరాబాద్ నగరం స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుస్తుందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో వచ్చిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలను రాబడుతుందా? ప్రస్తుత పారిశుధ్య నిర్వహణలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే అనేక
నిజామాబాద్ నగర పాలక సంస్థలో చెత్త సేకరించే వాహనాలకు సుస్తీ చేసింది. నగర సుందరీకరణలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు విలువ చేసే అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేశారు. అందులో రోడ్ క్లీనర్, ఫాగి�
స్వచ్ఛ సర్వేక్షణ్-23లో జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయి క్లీన్ సిటీ అవార్డులు వరించాయి. లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియాలో 9వర్యాంకు సాధించి, ఫైవ్స్టార్ రేటింగ్లో ఈ అవార్డును దక్కించుకుంది.
అయిజ మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరిసింది. మున్సిపల్ అధికారుల కృషి ఫలించి మేటిగా నిలిచింది. పారిశుధ్య నిర్వహణలో చేసిన కృషికి ఓడీఎఫ్ ఫ్లస్ ఫ్లస్ పట్టణంగా గుర్తింపు సాధించింది.
Harish Rao | స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సిద్దిపేట మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చ�
స్వచ్ఛతపై రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వచ్ఛతాహీసేవలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర�
Telangana | హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్( Swachh Survekshan) ఫిబ్రవరి నెల ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ఆగ్రభాగానా నిలిచాయి. ఫైవ్, ఫోర్ స్టార్ కేటగిరిల్లో ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ముం�
Swachh Bharat | స్వచ్ఛ భారత్ అవార్డులో మరోసారి తెలంగాణ సత్తాచాటింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో రెండు వేర్వేర�