Swachh Survekshan Awards | స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ఫాస్ట్ మూవింగ్ సిటీల విభాగంలో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలకు ఏడు అవార్డులు వరించాయి. వీటితో కలిపి స్వచ్ఛ సర్వేక్షన్-2022 ర్యాంకి
ఓ వైపు తెలంగాణకు అవార్డులు ఇస్తూనే మరోవైపు కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ విమర్శలు చేస్తున్నారని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. అవార్డుల రేసులో తెలంగాణ �
శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ పట్టణాలకు మరో మూడు అవార్డులు వచ్చాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, అలంపూర్, కోరుట్ల మున్సిపాలిటీలను ఇండియన్ స్వచ్ఛత లీగ్ ( Indian Swachhata League ) అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి�
త్వరలో సిబ్బంది నియామకం పారదర్శక సేవల కోసమే సంస్కరణలు టీఎస్ బీపాస్ను పకడ్బందీగా అమలు చేయాలి ‘ప్రజా పన్నులతో చేపట్టిన పని’ అని స్పష్టంగా పేర్కొంటూ బ్యానర్ కట్టించాలి నిర్దేశిత పది అంశాల్లో పనుల పూర్
ప్రజాసంక్షేమం,మున్సిపాలిటీల సంపూర్ణ అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు.