లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు వేసేందుకు 65 ఏండ్ల క్రితం తీసుకొచ్చిన పాత చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దాని స్థానంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణం�
దేశంలో స్వచ్ఛభారత్ వంటి పథకాలను అమలు చేస్తూ ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. నిత్యం గ్రామాలు, పట్టణాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛ గ్రామాలు, పట్టణాలుగా తీర్చిదిద్దుతున్న పారిశుధ్య కార్మికులను పట్టిం
Minister Errabelli | కేంద్ర సహకరించకపోయినా, నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ మరో ఘనత సాధించింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగం గా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మరుగుదొడ్ల రెట్రోఫిటింగ్లో రాష్ట్రం టాప్లో నిలిచింది. సింగిల్ పిట్లు గల మరుగుదొడ్లు 100% డబుల్పిట్లుగా అభివృద్ధి చ�
ఇంటింటి చెత్త సేకరణలో ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తామంటే.. ఇక కుదరదు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లను గాడిలో పెట్టి.. పారదర్శకంగా వ్యర్థాల సేకరణ జరిగేలా బల్దియా కీలక నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. పారిశుద్ధ్యంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో జాబితాలో అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ నంబర్వన్ �
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశంసలు లేఖ రాసిన జల్శక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అధికారులకు మంత్రి హరీశ్రావు అభినందనలు సిద్దిపేట, జనవరి 14: స్వచ్ఛ భారత్లో సిద్దిపేట జిల్లా మెరుగైన స్�
కేశంపేట : కేశంపేట మండలం కొత్తపేట, నిర్దవెళ్లిలలో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పారిశుధ్య పనులను సెంట్రల్ టీం సభ్యులు సర్వే నిర్వహించారు. కొత్తపేటలో పారిశుధ్య పనులను సెంట్రల్
Telangana | స్వచ్ఛ భారత్ మిషన్లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పట్టణాభివృద్ధి, మ�
పారిశుధ్యంలో సత్తా చాటిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఢిల్లీస్థాయిలో జరిపిన సర్వేలో ప్రత్యేక గుర్తింపు.. రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక ఇబ్రహీంపట్నం, నవంబర్ 11 : మున్సిపాలిటీల ప్రత్యేకాభివృద్ధికి ప్రభుత్వం �
పరిగి : పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ స్వచ్ఛభా�
Water plus | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద హైదరాబాద్ నగరం వాటర్ ప్లస్ ( Water plus ) హోదా పొందింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నగర ప్రజ
సక్సెస్ దిశగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మంగళవారం నాటికి సిటిజన్ ఫీడ్బ్యాక్ రెండవ స్థానంలో నగరం 9,02,750 ఓట్లతో మొదటి స్థానంలో అహ్మదాబాద్ పౌర స్పందనలో మొదటి ఐదు నగరాలకు మార్కులు నేటితో సర్వే ప్రక్రియ పూర